ఏపీలో ఆర్టీసీ ప్రయాణీకుల పైన భారం మోపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం..11వ తేదీ తొలి సర్వీసు నుండి అంటే ఈ అర్ద్రరాత్రి నుండి వీటిని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటన చేసారు. కిలో మీటరుకు పది పైసల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P5NmQI
ఈ ఆర్ద్రరాత్రి నుండి ఆర్టీసీ ఛార్జీల పెంపు:కి.మీ 10 పైసల నుండి 20 పైసల వరకు:ఏసీ బస్సులకు మినహాయింపు.
Related Posts:
సీఎం మీద కేసు పెట్టిన మాజీ సీఎం, ఆపరేషన్ కమల, ఆడియో టేపులు నకిలి, న్యాయ నిపుణులు!బెంగళూరు: ఆపరేషన్ కమలలో భాగంగా విడుదలైన ఆడియో టేప్ ల గురించి కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆడియో టేప్ ల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి హె… Read More
ఫైవ్ స్టార్ హోటల్ గదులు అనుకుంటున్నారా? కాదు..తిరుపతి రైల్వేస్టేషన్తిరుపతి: అక్కడ అడుగు పెట్టగానే ఎదురుగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అయిదు అడుగుల ఫొటో కనిపిస్తుంది. దాని పక్కనే అన్ని రకాల దినపత్రికలు అమర్చిన ఓ స్టాండ్… Read More
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతిఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఒక మహిళ, ఓ చిన్నార… Read More
మీది ఏపీయే.. మాది ఏపీయే : బర్త్డే వేడుకకు పిలిచి.. ఏంబీఏ విద్యార్థినిపై రేప్బెంగళూరు : పుట్టినరోజు వేడుకలకు మిత్రుడు ఆహ్వానించడంతో అతడి గదికి వెళ్లిన 24 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. తన మిత్రుడి రూమ్మేట్ ఈ దారుణానికి ఒడిగ… Read More
మద్యాన్ని తెగ పీల్చేసిన గ్రామీణ వాసులు..! పంచాయతీ ఎన్నికలా..! మజాకా..!!హైదరాబాద్ : మద్యం ఏరులై పారుతోంది.. అంటే ఏంటో కాదు.. తెగ తాగారు అని అర్థం. పంచాయితీ ఎన్నికల సందర్బంగా పల్లె వాసులు చేసిన పని ఇదే..! మద్యాన్ని త… Read More
0 comments:
Post a Comment