ఏపీలో ఆర్టీసీ ప్రయాణీకుల పైన భారం మోపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం..11వ తేదీ తొలి సర్వీసు నుండి అంటే ఈ అర్ద్రరాత్రి నుండి వీటిని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటన చేసారు. కిలో మీటరుకు పది పైసల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P5NmQI
ఈ ఆర్ద్రరాత్రి నుండి ఆర్టీసీ ఛార్జీల పెంపు:కి.మీ 10 పైసల నుండి 20 పైసల వరకు:ఏసీ బస్సులకు మినహాయింపు.
Related Posts:
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల జంప్: అమిత్ షాతో భేటీ: మరింత మందితో కలిసి..ఆ విధంగా..!టీడీపీలో మరో కలకలం. నలుగురు రాజ్యసభ ఎంపీలను తమ పార్టీలోకి విలీనం చేసుకున్న బీజేపీ..ఇప్పుడు ఎమ్మెల్యే లను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా… Read More
జాతి ప్రయోజనాలే ముఖ్యం, రష్యాతో బంధం కొనసాగుతుంది .. అమెరికా మంత్రికి తేల్చిచెప్పిన జై శంకర్న్యూఢిల్లీ : దేశ ప్రయోజనాల కోసమే ఇండియా పాటుపడుతుందని కేంద్రం స్పష్టంచేసింది. ఇందులో ఇసుమంతైనా సందేహానికి తావులేదని తేల్చిచెప్పింది. తమకు దేశం, జాతి ప… Read More
ప్రజావేదిక కూల్చివేత మంచిదే ...అక్రమ కట్టడాలన్నీ కూల్చాలి .. సీపీఎం నేత బీవీ రాఘవులుఏపీ సీఎం జగన్ పై సీపీఎం అగ్ర నేత బీవీ రాఘవులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా వేదిక కూల్చివేతపై మంచి నిర్ణయం అని చెప్తూనే జగన్ కు చురకలంటించారు. ఉ… Read More
NHAIలో పీఎస్ పీఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 46 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులను భర్త… Read More
వాటి జోలికి వచ్చే సత్తా జగన్ ఉందా..? ఉంటే సాహసోపేత సీఎంగా చరిత్రలో నిలిచినట్టే..!!అమరావతి/హైదరాబాద్ : జగన్ అనుకున్నంత పని చేసారు. ఇప్పుడు ఆ పని చేసే ధైర్యముందా...? అనేక మంది మదిలో ఇదే ప్రశ్న. ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయడం అక్రమమంట… Read More
0 comments:
Post a Comment