Sunday, November 17, 2019

ఐదుగురుని చంపిన ఆ ‘ఒసామా బిన్ లాడెన్’ మృతి చెందింది: బంధించడమే కారణమా?

గౌహతి: ఐదుగురిని చంపిన ‘ఒసామా బిన్ లాడెన్'ను ఏనుగును గత కొద్ది రోజుల క్రితమే అటవీశాఖ అధికారులు బంధించిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఏనుగు ఆదివారం ఉదయం మృతి చెందింది. తొలి నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ బంధించిన తర్వాత ఆ ఏనుగు మృతి చెందడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/357vjik

Related Posts:

0 comments:

Post a Comment