మహారాష్ట్ర పాలనా వ్యవహారాలు ఇక రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ రాత్రి 8.30 గంటలకు వరకు ఎన్సీపీకి సమయం ఇచ్చిన గవర్నర్..ఆకస్మికంగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయటం పైన విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, గవర్నర్ ఆ నిర్ణయం తీసుకోవటం వెనుక అసలు కారణం ఎన్సీపీనే. తమకు మరో 48 గంటల సమయం కావాలంటూ గవర్నర్ ను ఎన్సీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QcW7tg
గవర్నర్ రాష్ట్రపతి పాలన సిఫార్సు వెనుక: ఎన్సీపీ ఏం చేసింది: మహా రాజకీయాల్లో అసలు ట్విస్ట్..!
Related Posts:
కమలానికి భార్య టాటా.. ఆమెకు అతను బైబై.. సుజాతకు సౌమిత్ర విడాకుల నోటీసు..పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీఎంసీ-బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ లోపు చేరికలు కూడా జోరుగా జరుగుతున్నాయి. బీజేపీ … Read More
ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు- సర్కారు కీలక ఉత్తర్వులు జారీదేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలను కూడా ఎప్పటికప్పుడు అప్ర… Read More
రియల్ హీరో సోనూ సూద్కు గుడి కట్టారు: తెలంగాణలోనే, తమ అదృష్టమంటూ గ్రామవాసులుహైదరాబాద్: దానంలో కలియుగ కర్ణుడిలా పేరు తెచ్చుకున్న బాలీవుడ్, టాలీవుడ్ రీల్ విలన్.. నిజ జీవితంలో రియల్ హీరో సోనూ సూద్కు దేశ ప్రజలు తమ గుండెల్లో నిలుప… Read More
కొత్త కరోనా వైరస్ ఎఫెక్ట్ .. డిసెంబర్ 31 వరకు యూకే, బ్రిటన్ ల నుండి విమానాలు రద్దుకరోనా కొత్తరకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందని , పాత వైరస్ తో పోల్చుకుంటే 70 శాతం వేగంగా ఇది విస్తరిస్తుంది అని , సూపర్ స్పైడర్ వైరస్ గా కరోనా కొత… Read More
అధికారమిచ్చారుగా.. ఏ పిటిషన్ అయినా వేస్తారు- జగన్ సర్కారుపై జస్టిస్ రాకేష్ కామెంట్స్ఏపీ హైకోర్టు వర్సెస్ ప్రభుత్వంగా సాగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. మిషన్ బిల్డ్ ఏపీ కేసులతో పాటు ఇతర కేసుల్లోనూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున… Read More
0 comments:
Post a Comment