మహారాష్ట్ర పాలనా వ్యవహారాలు ఇక రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ రాత్రి 8.30 గంటలకు వరకు ఎన్సీపీకి సమయం ఇచ్చిన గవర్నర్..ఆకస్మికంగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయటం పైన విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, గవర్నర్ ఆ నిర్ణయం తీసుకోవటం వెనుక అసలు కారణం ఎన్సీపీనే. తమకు మరో 48 గంటల సమయం కావాలంటూ గవర్నర్ ను ఎన్సీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QcW7tg
గవర్నర్ రాష్ట్రపతి పాలన సిఫార్సు వెనుక: ఎన్సీపీ ఏం చేసింది: మహా రాజకీయాల్లో అసలు ట్విస్ట్..!
Related Posts:
సోమవారం మాయావతి.. మంగళవారం అఖిలేష్: మహాకూటమి వస్తే రోజకో ప్రధానిని చూస్తామన్న అమిత్ షామహాగట్భంధన్ అధికారంలోకి వస్తే ప్రతిరోజు ఒక కొత్త ప్రధానిని చూడాల్సి ఉంటుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాన్పూర్లో బూత్ స్థాయి కార్యకర… Read More
ఆ వ్యూహం నాకు వదిలేయండి.. దెబ్బకొడితే..: పవన్ కళ్యాణ్ క్లారిటీగా ఉన్నారా?అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారా? పార్టీలో చేరే వారి నుంచి మొదలు.. జనసేన బలం, అసెంబ్లీలో అడుగు పెట… Read More
టైమ్స్ నౌ సర్వే-ఏపీలో వైసీపీదే హవా: జగన్ పార్టీకి 23 ఎంపీ సీట్లు, టీడీపీకి రెండే: కారణం ఇదేనా?అమరావతి: వచ్చే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ప్రీపోల్ సర్వే తెలిపింది. ఈ సర్వే … Read More
చంద్రబాబు ఆ మాటలపై కవిత తీవ్ర ఆగ్రహం, జగన్ సహా అందర్నీ కలుస్తాంహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బుధ… Read More
హోదా సాధన కోసం జేఏసి, వైసిపి- జనసేనకు ఆహ్వానం, 11న ఢిల్లీలో దీక్ష: అఖిలపక్ష భేటీలో నిర్ణయాలుఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీల సాధన కోసం జేఏసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జేఏసి లో రాజకీయ పార్టీలు..ప్రజాసంఘాలు..ఉద్యోగ..విద్యార్ది సం… Read More
0 comments:
Post a Comment