కరోనా లేకపోయి ఉంటే... ఎప్పటిలాగే ఈ దీపావళికి కూడా దేశమంతా బాణసంచా పేలుళ్లతో దద్దరిల్లేది. వాయుకాలుష్యంతో కరోనా పేషెంట్ల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉండటంతో... కొన్ని రాష్ట్రాలు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక ఆంక్షలు విధించాయి. ఏపీ ప్రభుత్వం మధ్యే మార్గంగా.. కేవలం రెండు గంటలు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతినిచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kwx142
దీపావళి : బాణసంచా కాల్చేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే...
Related Posts:
తబ్లిగీలు హీరోలంటూ ప్రశంసలు- చిక్కుల్లో కర్నాటక ఐఏఎస్ అధికారి...ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ లో మతపరమైన సమావేశానికి హాజరై కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన తబ్లిగీ జమాత్ సభ్యుల వ్యవహారం దేశవ్యాప్తంగా ఏ స్ధాయిలో చర్చ… Read More
లిక్కర్ మాఫియా కొత్త దారులు.. పోలీసుల కంటపడకుండా ఎలా తరలిస్తున్నారో తెలుసా..లాక్ డౌన్లో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపి ఒక్కో ఫుల్ బాటిల్ను నాలుగైదు రెట్లు అధిక ధరలకు విక్రయిస్తోంది. మందుబాబుల బలహీ… Read More
కరోనా వారియర్స్ కు జేజేలు .. గాంధీ వైద్య సిబ్బందిపై రేపు హెలికాఫ్టర్ ల ద్వారా పూల వర్షంహైదరాబాద్లో గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అహర్నిశలు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు . కరోనా పాజిటివ్ బాధితులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో … Read More
గ్రానైట్ క్వారీలపై ఏపీ సర్కారుకు షాక్... పెనాల్టీ ఆదేశాల రద్దు- ప్రభుత్వ చర్య్లలపై ఆగ్రహం..ఏపీలో అక్రమాలకు పాల్పడిన గ్రానైట్ క్వారీలపై ప్రభుత్వం గతంలో జరిమానాలు విధించింది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే గ్రానైట్ క్వారీలపై 2500 కోట్ల రూపాయల మేర పెన… Read More
ఆరోగ్య సేతు యాప్ ఉత్తమమైంది..! అసద్ ఆందోళన అనవసరం..! ప్రకాష్ జవదేకర్ వివరణ..!!ఢిల్లీ/హైదరాబాద్ : రోగ్య సేతు యాప్ పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ ఖండించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసమే… Read More
0 comments:
Post a Comment