కరోనా లేకపోయి ఉంటే... ఎప్పటిలాగే ఈ దీపావళికి కూడా దేశమంతా బాణసంచా పేలుళ్లతో దద్దరిల్లేది. వాయుకాలుష్యంతో కరోనా పేషెంట్ల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉండటంతో... కొన్ని రాష్ట్రాలు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక ఆంక్షలు విధించాయి. ఏపీ ప్రభుత్వం మధ్యే మార్గంగా.. కేవలం రెండు గంటలు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతినిచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kwx142
దీపావళి : బాణసంచా కాల్చేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే...
Related Posts:
వేధిస్తున్న యువకుడిని కిడ్నాప్ చేసిన లేడీ టెక్కీ: ఏం జరిగిందంటే?హైదరాబాద్: ఓ పోకిరీ తనను వేధిస్తుండటంతో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని అతనిని కిడ్నాప్ చేసింది. అతనిని చితకబాదింది. అతనికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్… Read More
'చంద్రబాబు వన్ షాట్కు ముగ్గురు ఖతం!, ఆ నిర్ణయాలు పరిస్థితిని మార్చాయి'అమరావతి: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపై ఆయన ఈ వ్యాఖ్… Read More
పోటీకి అభ్యర్దుల వడపోత : ప్రత్యేక హోదానే ప్రధానాస్త్రం : అన్ని స్థానాలకు పోటీ..!ఏపి కాంగ్రెస్ కీలక సమావేశం జరిగింది. ఈ సమవేశంలో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యా రు. 175 అసెంబ్లీ స్థానాలకు..25 లో… Read More
ఢిల్లీ దీక్షతో ఉపయోగం లేదని బాబుకూ తెలుసు: జేసీ సంచలనం, పవన్ కళ్యాణ్తో పొత్తుపై...ఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్షలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఏదో ప్రయత్నం చేయాలనే దీక్ష చేస్… Read More
అబ్ కీ బార్ 400కు పైగా: లోకసభ ఎన్నికలకు బీజేపీ సరికొత్త నినాదంన్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సరికొత్త నినాదంతో ముందుకు వెళ్తోంది. 2014 ఎన్నికల్లో మూడు వందలకు పైగా సీట్లు నినాదంత… Read More
0 comments:
Post a Comment