Friday, November 13, 2020

దీపావళి : బాణసంచా కాల్చేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే...

కరోనా లేకపోయి ఉంటే... ఎప్పటిలాగే ఈ దీపావళికి కూడా దేశమంతా బాణసంచా పేలుళ్లతో దద్దరిల్లేది. వాయుకాలుష్యంతో కరోనా పేషెంట్ల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉండటంతో... కొన్ని రాష్ట్రాలు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక ఆంక్షలు విధించాయి. ఏపీ ప్రభుత్వం మధ్యే మార్గంగా.. కేవలం రెండు గంటలు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతినిచ్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kwx142

Related Posts:

0 comments:

Post a Comment