ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించాలని సూచిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి పంపించిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం- గవర్నర్ సిఫారసులను ఆమోదించడానికేనని సమాచారం. అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ముగించుకున్న ఆ మరుక్షణమే నరేంద్ర మోడీ బ్రెజిల్ పర్యటనకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rCtZFN
President's Rule: రాష్ట్రపతి పాలన సిఫారసులకే కేంద్ర కేబినెట్ పచ్చజెండా: బ్రెజిల్ విమానం ఎక్కిన మోడీ.
Related Posts:
కరోనా ఆంక్షల వలయంలో దేశం: లాక్డౌన్/కర్ఫ్యూలోనే 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలున్యూఢిల్లీ: భారతదేశంలో సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కట్టడి చర్యలు చేపడుతున్నాయి. లాక్డౌన్, కర్ఫ్యూలతోపాటు అ… Read More
ఏపీ మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత: ఫిజిక్స్పై బుక్అమరావతి: రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బయ్యారపు ప్రసాద రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు వికాస్, కుమార్తె సౌమ్య ఉన్నారు. పదవీ… Read More
కొత్త ముఖ్యమంత్రి కరోనా పాజిటివ్: చెన్నై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సచెన్నై: పుదుచ్చేరి కొత్త ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. దీనితో … Read More
Bengaluru: క్వారీల్లో సామూహిక అంత్యక్రియలు, పేరుకు ఐటీ హబ్, రోజూ వందల్లో మృతులు, పాపం!బెంగళూరు: దేశ ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు సిటీలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ప్రతిర… Read More
లాక్డౌన్ ఎఫెక్ట్: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మరణాల్లోనూ తగ్గుదల: అయినా..!న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. కొద్దిరోజులుగా నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతోన్న ప… Read More
0 comments:
Post a Comment