ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించాలని సూచిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి పంపించిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం- గవర్నర్ సిఫారసులను ఆమోదించడానికేనని సమాచారం. అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ముగించుకున్న ఆ మరుక్షణమే నరేంద్ర మోడీ బ్రెజిల్ పర్యటనకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rCtZFN
President's Rule: రాష్ట్రపతి పాలన సిఫారసులకే కేంద్ర కేబినెట్ పచ్చజెండా: బ్రెజిల్ విమానం ఎక్కిన మోడీ.
Related Posts:
రెండోస్సారి: రేపే మంత్రివర్గ విస్తరణ: అజిత్ పవార్ నక్కతోక తొక్కినట్టేనా?ముంబై: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖాయమైంది. సోమవారం తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచనప్రాయంగా వెల్లడ… Read More
సూపర్ స్టార్ కు అత్యున్నత పురస్కారం.. ఆరోగ్యం కుదుటపడటంతో..భారత చలనచిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. సినిమాలకు సంబంధించి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆది… Read More
తీవ్ర అస్వస్థత: ముంబైలో ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్ముంబై: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యత… Read More
ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్: జగన్ పాలనపై సహా ట్విట్టర్ వేదికపై ఆసక్తిర సమాధానాలుహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మూడు రాజధానుల ఏపీ సర్కారు ప్రతిపాదనను రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన ప్రజల… Read More
స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. అవసరం తీరాక..స్నేహం, నమ్మకం అనే పదాలకే మచ్చతెచ్చేరీతిలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పన్నాగంతో స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. ఆమెతో సరదా తీరిన తర్వాత గర్భవ… Read More
0 comments:
Post a Comment