Tuesday, November 5, 2019

PMC Bank:కస్టమర్లకు భారీ ఊరట కల్పించిన ఆర్బీఐ, ఇక రూ. 50వేలు విత్‌డ్రా

న్యూఢిల్లీ: పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ వినియోగదారులకు భారత రిజర్వు బ్యాంక్ భారీ ఊరట కల్పించింది. పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాల నుంచి ఉపసంహరించుకునే మొత్తాన్ని రూ. 40,000 నుంచి రూ. 50,000లకు పెంచింది. నో బెయిల్.. ఓన్లీ జైల్: పీఎంసీ బ్యాంక్ స్కాంపై కస్టమర్ల భారీ నిరసన, కోర్టు ముందు వాహనాల ధ్వంసం బ్యాంకులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pIlYOX

Related Posts:

0 comments:

Post a Comment