విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు నిరసనగా కొద్దిరోజులుగా కొనసాగుతోన్న ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. ఇందులో భాగంగా కార్మిక సంఘాలు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి బంద్కు మద్దతు పెరుగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలు బంద్కు మద్దతు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e8UaKy
మళ్లీ చేతులు కలిపిన టీడీపీ, కాంగ్రెస్: వైసీపీపై అనూహ్య ఒత్తిడి: బంద్కు ఉమ్మడిగా
Related Posts:
వివేకా మరణం..! జగన్ మీడియాలో పొంతనలేని కథనాలు..! ఎందుకలా జరుగురుగుతోంది..!!హైదరాబాద్: మాజీ ఎంపీ, వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్. వివేకానంద రెడ్డి హత్యోదంతం అనేక మలుపులు తిరుగుతోంది. ముందుగా ఆయన గుండెపోటు తో చన… Read More
దారుణం ...ఉద్యోగం కోసం కన్నతండ్రిని కడతేర్చిన కసాయి.. కట్టుకథ ఏం చెప్పాడంటేఉద్యోగం కోసం కన్న తండ్రిని హతమార్చాడు ఒక కిరాతకుడు. కేవలం తండ్రి ఉద్యోగం త్వరగా చేజిక్కించుకోవాలన్న దురాశ ఆ కొడుకును పేగుబంధం మర్చిపోయేలా చేసింది. చిన… Read More
వివేకా హత్య .. జరిగింది వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ ఇంట్లో .. టీడీపీకి ఏం సంబంధం ..చంద్రబాబు ఫైర్వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలను ఉలికిపాటుకు గురి చేసింది. ఈ హత్యోదంతంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. టీడీపీ పాత్ర ఉందని వైసీ… Read More
వివేకా హత్యలో అతడిమీదే అనుమానాలు : సిబిఐ విచారణకు వైసిపి డిమాండ్ : జగన్ నివాళి ..!వైయస వివేకానందరెడ్డి హత్య పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగానూ టిడిపి- వైసిపి మధ్య ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్తున్నాయి. వివేకా హ… Read More
హీరోగా నిలిచిన మసీదు కార్మికుడు : గన్ లాక్కొని, బెదిరించడంతో దుండగుడు పరారీక్రిస్ట్ చర్చ్ : మసీదులో ఉన్నవారంతా ప్రార్థనలు చేస్తుండగా శ్వేతజాతీయుడి రూపంలో మృత్యువు వచ్చింది. మిలిటరీ డ్రెస్సు ధరించి .. వెపన్ తో కాల్పులు జరుపుతు… Read More
0 comments:
Post a Comment