మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సులసు మరోసారి అధికారులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లాలోని తనిఖీలు చేపట్టిన అధికారులు బస్సులను సీజ్ చేశారు. మంగళవారం అధికారులు జరిపిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న మరో 5 జేసీ ట్రావెల్స్ బస్సులను అధికారులు జేసీ స్వంత జిల్లా అనంతపురంలో సీజ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AZmR7
మరోసారి జేసీ ట్రావెల్స్ బస్సులు సీజ్
Related Posts:
టిక్టాక్ వీడియో కోసం దాష్టీకం: బాలుడిని నగ్నంగా నడిపించిన వైనం: ఇద్దరి అరెస్టుజైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్టాక్ వీడియో కోసం కొందరు యువకులు 14 సంవత్సరాల బాలుడిని నగ్నంగా నడిపించిన ఉదంతం వెలుగ… Read More
ఆరేళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధులు ఇవే.. : లోక్సభలో వెల్లడించిన కేంద్రమంత్రిన్యూఢిల్లీ: గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెం… Read More
నిజామాబాద్ పసుపు రైతులకు కరోనా వైరస్ దెబ్బ: రీజన్ ఇదేఇప్పుడు చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికించటమే కాదు రైతన్నలకు తీరని వేదన మిగులుస్తుంది. పసుపు రైతుల ఆశల పై కరోనా వైరస్ నీళ్లు చల్లుత… Read More
మిలటరీలో రిటైర్మెంట్ వయస్సు పెంచే యోచనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్..అందుకేనా..?న్యూఢిల్లీ: ఖజానాపై పెన్షన్ వ్యయం భారం పడకుండా చర్యలకు దిగారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. ఇందులో భాగంగా త్రివిధ దళాల చీఫ్స్తో ఆయన చర్చలు జ… Read More
Coronavirus : భారత్లో నమోదైన మొదటి కేసులో ట్విస్ట్.. తాజా రిపోర్ట్స్లో ఏం తేలిందంటే..భారత్లో నమోదైన మొట్టమొదటి కరోనా వైరస్ కేసు విషయంలో అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుంది. త్రిసూర్కి చెందిన ఆ పేషెంట్ శాంపిల్స్ను కేరళలోని నేషనల్ ఇనిస్… Read More
0 comments:
Post a Comment