గుంటూరు: గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సీతమ్మ తల్లి పాదముద్రలు, నరసింహస్వామి వారి విగ్రహం ఉన్న ఓ గుట్టను క్రైస్తవ మిషనరీ మాఫియా అక్రమంగా ఆక్రమించుకుందంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు చేస్తోన్న ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. సీతమ్మ తల్లి పాదముద్రలు, నరసింహ స్వామి విగ్రహం ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bcl6qA
ఎడ్లపాడు ఘటనపై గుంటూరు పోలీసులు ఏం చెబుతున్నారు?: బీజేపీ నేతలకు సాక్ష్యాలు
Related Posts:
పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే? గాజవాక-తూర్పు గోదావరిలపై ప్రత్యేక దృష్టిఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. … Read More
ఈ వీడియో చూసే టైంకు నేను స్వర్గంలో ఉంటా: పుల్వామా సూసైడ్ బాంబర్ వీడియోశ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతుల సంఖ్య నలభై వరకు ఉంది. ఈ ఉగ్రదాడికి పాల్పడింది జైష్… Read More
ఈమె కహానీ ఏంటో తెలుసుకోండి: ఇరాన్లో గూఢచర్యానికి వెళ్లి అమెరికాపైనే....వాషింగ్టన్: అమెరికాలో ఇంటెలిజెన్స్ అధికారిణిగా అత్యున్నత హోదాలో పనిచేసిన మోనికా విట్ అనే మహిళ ఇరాన్కు వెళ్లి అక్కడి నుంచి అమెరికాపై గూఢచర్యం చేసిందనే… Read More
అనుకున్నదంతా అయింది.. ప్రేమపక్షులకు పెళ్లిళ్లు చేసిన భజరంగ్ దళ్హైదరాబాద్ : అనుకున్నదంతా అయింది. ప్రేమికుల రోజున పెళ్లిళ్లు జరిగిపోయాయి. ప్రేమ పేరుతో స్వేచ్ఛగా విహరించిన ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేసింది భజరంగ్ దళ్. … Read More
నాకు టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తా: కాంగ్రెస్కు రేణుకా చౌదరి ఝలక్ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గురువారం ఝలక్ ఇచ్చింది. వచ్చే లోకసభ ఎన్నికల్లో తనకు ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ కేట… Read More
0 comments:
Post a Comment