అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీని విస్తరించారు. కొత్తగా అయిదుమందికి చోటు కల్పించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వారితో పాటు- అధికార ప్రతినిధులుగా ముగ్గురిని కొత్తగా నియమించారు. వారి పేర్లను ప్రకటించారు. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావాన్ని తెలుపుతూ ఈ నెల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NOAL2H
Pawan Kalyan: పవన్ కీలక నిర్ణయం.. ఇక జనంలోనే..సర్కార్ కు సినిమానే: కొత్తగా అయిదుమంది..!
Related Posts:
సూపర్ పోలీస్! విద్యార్థిని భుజాన వేసుకుని అడవిలో రెండు కిలోమీటర్లు కాలినడక!కడప: కడపకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ చేసిన సాహసానికి సోషల్ మీడియా సలాం కొడుతోంది. ఆయనను సూపర్ పోలీస్గా ఆకాశానికెత్తేస్తోంది. ఇంతకీ ఆయన … Read More
100 శాతం విశ్వాస తీర్మాణంలో విజయం సాధిస్తాం... యడ్యూరప్పమరో కొద్ది గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మాణంలో తాము నెగ్గుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప దీమా వ్యక్తం చేశాడు. వంద శాతం విశ్వాస పరీక్షలో విజయం స… Read More
చంద్రబాబు దావోస్ ఖర్చు..వైఎస్ జగన్ ప్రభుత్వం నెత్తిన!అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విదేశీ పర్యటనలు చేశారో లెక్కే లేదు. ఓ దేశ ప్రధాని కంటే ఎక్కువగా ఆయన … Read More
చత్తీస్ గఢ్ భారీ ఎన్కౌంటర్ తర్వాత అక్కడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా..! (వీడియో)బస్తర్ : చత్తీస్ గఢ్ లో మరోసారి తుపాకుల మోత మోగింది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయ… Read More
సహ జీవనంలో మరొకడు ఎంట్రీ.. ఆమెకు దగ్గరయ్యాడని హత్య..!తణుకు : బంధాలు పక్కదారి పడుతున్నాయి. అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. కొందరు వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తూ జీవితాలను పణంగా పెడుతున్నారు. పెళ్లి పెటాకులు… Read More
0 comments:
Post a Comment