హైదరాబాద్ : గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏపీ ఓటర్ల డాటా కేసులో వాళ్లు చేసిందే తప్పు.. మళ్లీ తండ్రీ కొడుకులు బుకాయింపులకు పాల్పడుతున్నారని ఫైరయ్యారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు ఈ డ్రామాలన్నీ కొత్తేమీ కాదని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NHbgjb
దొంగతనం చేసి చిల్లర వేషాలు..! చంద్రబాబు, లోకేశ్పై కేటీఆర్ నిప్పులు
Related Posts:
షాకింగ్ : 15 ఏళ్ల బాలికపై 17 మంది 5 నెలలుగా అత్యాచారం... అత్త సహా 8 మంది అరెస్ట్...కర్ణాటకలో దారుణం వెలుగుచూసింది. 15 ఏళ్ల ఓ మైనర్ బాలికపై 17 మంది వ్యక్తులు ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆమె అ… Read More
Ladakh standoff: ఓ వైపు చర్చలంటూనే మరోవైపు బలగాలను మోహరిస్తున్న చైనాన్యూఢిల్లీ: చైనా తన కుట్రలను కొనసాగిస్తోంది. ఓ వైపు ఈశాన్య లడఖ్ సరిహద్దు వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణకు భారత్తో జరుపుతూనే మరోవైపు సరిహద్దులోకి… Read More
రైతుల కోసం సీఎం జగన్ మరో కీలక నిర్ణయం...? యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు. ఇప్పటికే రైతు భరోసా,సున్నా వడ్డీకే పంట రుణాలు,ఉచిత పంట భీమా వంటి పథకాలతో… Read More
నిమ్మగడ్డ మార్కు: 2,386 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ,2,245 వార్డు మెంబర్లవి కూడాఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, జగన్ సర్కారుకు మధ్య వివాదాలు కొనసాగుతున్నప్పటికీ, ప్రక్రియ మాత్రం షెడ్యూల్ ప్రకార… Read More
అచ్చెన్నాయుడిపై చర్యలకు ఆదేశించింది నిమ్మగడ్డనే , టీడీపీ విమర్శలు హాస్యాస్పదం : మంత్రి ధర్మాన కృష్ణదాస్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో రసవత్తరంగా మారుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణ… Read More
0 comments:
Post a Comment