Monday, March 4, 2019

అమిత్ షాపై కాంగ్రెస్ మండిపాటు .. వాయుసేన దాడులను రాజకీయం చేస్తున్నారని మండిపాటు

న్యూఢిల్లీ : పుల్వామాలో జవాన్లపై ఉగ్ర మూకలు చేసిన దాడికి ప్రతీకారంగా వైమానిక దళం చేసిన దాడులకు రాజకీయ రగడ కొనసాగుతోంది. బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరంపై దాడిచేశాక స్వయంగా విదేశాంగ ప్రకటన చేస్తూ .. ఉగ్రవాదులు, శిక్షణ ఇచ్చేవారు .. తదితరులు మృతిచెందారని పేర్కొన్నారు. కానీ అందుకు విరుద్దంగా బీజేపీ చీఫ్ అమిత్ షా మాట్లాడటంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధానికి కారణమైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C5Yl62

0 comments:

Post a Comment