న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెల్లడిస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అవకతవకలు జరిగాయని అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IaXnKp
రాఫెల్ కేసు : చోరీచేసిన దస్త్రాలను సుప్రీంకోర్టు సాక్ష్యాలుగా పరిగణిస్తోందా ?
Related Posts:
తను కాదంటే కచ్చితంగా కలిసొస్తది - ఒబామా ఎంట్రీపై ట్రంప్ హ్యాపీ - బైడెన్పై చిందులు‘‘పాపం నిరాశవాది జోబైడెన్ తరఫున మాజీ ప్రెసిడెంట్ బారాక్ హుస్సేస్ ఒబామా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడట. ఆహా.. ఇది మనకెంతో శుభవార్త. ఎలాగంటారా.. 2016 ఎన్న… Read More
సామాన్యులకు బిగ్ రిలీఫ్... ఉల్లి ధరపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన...లాక్ డౌన్ పీరియడ్లో రూ.100కే నాలుగు నుంచి ఐదు కిలోలు లభించిన ఉల్లిగడ్డ ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.70 నుం… Read More
ఐదేళ్లలో 5 శాతం పనులు చేయలేదు.. చంద్రబాబుపై బొత్స విసుర్లుప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో ఏం చేశారని ఆయన నిలదీశారు. ఊరికేనే కాలం వెళ్లదీశారని మండిపడ్… Read More
ఇద్దరు ప్రొఫెసర్లపై ఎన్ఐఏ సంచలన చార్జిషీట్.. నేపాల్ మావో అగ్ర నేతతో టచ్..ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అగ్ర నేత సిగ్దల్ అలియాస్ వసంతతో గతంలో టచ్లో ఉన్నారని జాతీయ దర… Read More
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్పై సైబర్ దాడి - ఐదు దేశాల్లో స్తంభించిన పనిహైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీపై గుర్తుతెలియని దుండగులు సైబర్ దాడులకు పాల్పడ్డారు. సైబర్ అటా… Read More
0 comments:
Post a Comment