నాగపట్టణం: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. బీఫ్ సూప్ తాగాడని చెప్పి ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన నాగపట్టిణంలో జరిగింది. బొరవచేరి గ్రామానికి చెందిన మొహ్మద్ ఫైజాన్ అనే వ్యక్తి బీఫ్ సూప్ తాగుతూ ఫోటో తీసుకుని ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఈ పోస్టును చూసిన హిందూ మక్కల్ కట్చి గ్రూపు సభ్యులు మొహ్మద్ ఫైజాన్ ఇంట్లోకి దూసుకెళ్లి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NRGA2x
అయ్యో...! ఆ సూప్ తాగాడని అతన్ని ఇనుపరాడ్లతో చితకబాదారు
Related Posts:
రేప్ చేస్తాం అంటూ బెదిరింపు ఫోన్లుః ఆ వెంటనే అదృశ్యంః మహిళా టీచర్ ఏమైనట్టు?గువాహటిః జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో జైషె మహమ్మద్ ఉగ్రవాదులు మారణహోమంపై వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర… Read More
61 కాదు.. రిటైర్మెంట్ వయసు పెంపు రెండేళ్లే..!హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు రెండేళ్లుగానే ఉండనుంది. 58 ఏళ్లకు రిటైర్మెంట్ కావాల్సి ఉన్నా.. ఎన్నికల మేనిఫెస్టోలో 61 ఏళ్లకు పెం… Read More
భారత పర్యటనకు సౌదీ రాజు సల్మాన్... ఉగ్రవాదం అంశంను లేవనెత్తనున్న భారత్పాకిస్తాన్లో తన పర్యటన ముగించుకుని భారత పర్యటనకు రానున్నారు సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్. ఈయన పర్యటన సందర్భంగా భారత్ పలు అంశాలను అతని దృష్టికి త… Read More
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం, విహారయాత్రలో విషాదం!బెంగళూరు: కర్ణాటకలోని చిక్కమంగళూరు శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీటీ. రవి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ర… Read More
శివసేన తర్వాత దక్షిణాదిన ఈ పార్టీతోనే బీజేపీ పొత్తు...సీట్ల పంపకాలు కూడా పూర్తయ్యాయా..?ఢిల్లీ: ఇన్ని రోజులు ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు... బీజేపీతో కలిసి వెళ్లేది లేదన్నారు... 2019 ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పదన్నారు. నాయకుల మాటలను చూసి న… Read More
0 comments:
Post a Comment