ముంబాయి/హైదరాబాద్ : మరాఠా గడ్డపై రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గత 13రోజులుగా ప్రభుత్వ ఏర్పాటులో తర్జన భర్జన పడుతున్న బీజెపి, శివసేన పార్టీలు ఓ కీలక నిర్ణయానికి మాత్రం రాలేకపొతున్నాయి. సీఎం పీఠం తమకే కావాలంటూ శివపేన, కాదు తమకే అంటూ బీజేపి పట్టు బడుతుండడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. మహారాష్ట్ర సీఎం పీఠాన్ని రెండు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34EFw5M
Thursday, November 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment