ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఆరునెలల పాలనను పూర్తి చేసుకున్న సంధర్భంలో ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై ప్రతిపక్ష టీడీపీ "మంచి సీఎం కాదు ముంచే సీఎం'' అంటూ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకాన్ని టీడిపీ నేత యనమల రామకృష్ణుడుతో పాటు జిల్లా నేతలు విజయవాడలో విడుదల చేశారు. ఈ సంధర్భంగా ప్రభుత్వ విధానాలను యనమల విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q1ZxEu
వైసీపీ ఆరునెలల పాలనపై పుస్తకం విడుదల చేసిన టీడీపీ...
Related Posts:
ఉమ్మడి రాష్ట్రాల్లో రెండు చోట్లా ఓటు హక్కు: 15 లక్షల మంది ఎక్కడ ఓటేస్తారు?హైదరాబాద్: తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలు ఇప్పుడొక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వారికి ఓటు హక్కు ఉండటమే కారణ… Read More
ఆకతాయిలారా బహుపరాక్! వందే భారత్ రక్షణకు స్పెషల్ టీమ్స్ఢిల్లీ : భారత్ లో తయారైన మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆది నుంచి రాళ్ల దెబ్బలు తింటోంది. ఢిల్లీ - వారణాసి మధ్య నడిచే ఈ ఇంజన్ల… Read More
అత్యాచార నిందితులు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే!హైదరాబాద్ : అత్యాచార బాధితులంటే సమాజానికి ఎప్పుడూ చిన్నచూపే. వారిపై సానుభూతి చూపడం మాట అటుంచితే.. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల నుంచే చీత్కారాలు ఎదుర్కోవ… Read More
బీజేపీ నేతకు శఠగోపం.. 75 లక్షలకు స్వామీజీ ఎసరుహైదరాబాద్ : రూపాయి దానం చేయమంటే సవాలక్ష మాట్లాడతారు. అదే మోసగాళ్లు చెప్పే మాయమాటలకు ఠపీమని బుట్టలో పడతారు. లక్షలకు లక్షలు అప్పనంగా అప్పజెప్పుతారు. అద… Read More
చంద్రబాబు, లోకేష్ ల హజ్బెండ్లు ఎవరో తెలుసా?అమరావతి: మీరు చదివింది కరెక్టే! ఇందులో తప్పులేమీ లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ల హజ్బెండ్లు ఎవరో తెలుసా? తెలియకపోతే.. ఇ… Read More
0 comments:
Post a Comment