హైదరాబాద్ : రూపాయి దానం చేయమంటే సవాలక్ష మాట్లాడతారు. అదే మోసగాళ్లు చెప్పే మాయమాటలకు ఠపీమని బుట్టలో పడతారు. లక్షలకు లక్షలు అప్పనంగా అప్పజెప్పుతారు. అదే కోవలో హైదరాబాద్ కు చెందిన ఓ బీజేపీ నేతకు స్వామీజీ ముసుగులో శఠగోపం పెట్టాడు మాయగాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 లక్షల రూపాయలు నొక్కేశాడు. కేఏ పాల్ నామినేషన్లో ట్విస్ట్.. అవి లేకుండానే దాఖలు..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CAvxm9
బీజేపీ నేతకు శఠగోపం.. 75 లక్షలకు స్వామీజీ ఎసరు
Related Posts:
కరకట్టపై నిర్మించిన అన్ని కట్టడాలకు నోటీసులు ఇస్తాము....బోత్సక్రిష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటికి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు మంత్రి బోత్స సత్యనారయణ అన్నారు..తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు… Read More
కొత్తవి నిర్మించాల్సిన ఆవశ్యత ఏంటి..? తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!హైదరాబాద్: ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పురాతన భవనాలను కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషనర్ తన పిటిషన్లో… Read More
కూతురిపై రేప్.. అడ్డుకున్న తల్లి.. ఇద్దరికి గుండు గీయించిన వార్డు మెంబర్వైశాలి : బీహార్లో వార్డు మెంబర్ రెచ్చిపోయాడు. ప్రజాప్రతినిధిననే విషయం మరచి కామాంధుడిలా ప్రవర్తించాడు. పైగా ఇద్దరు మహిళలను ఘోరంగా అవమానించాడు. వైశాలి … Read More
బెంగళూరులో ఓలా, ఉబెర్ షేర్ సర్వీసులు రద్దు, మహిళలకు వేధింపులు, ఆర్ టీఓలకు ఆదేశాలు !బెంగళూరు: ఓలా, ఉబెర్ క్యాబ్ ల యాజమాన్యానికి కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో ఓలా, ఉబెర్ షేర్ క్యాబ్ సర్వీసులు పూర్తిగా రద… Read More
చిరు అందరివాడు.. రాజకీయాల్లో కొందరివాడే..! మళ్లీ పొలికల్ ఎంట్రీ వద్దంటున్న ఫాన్స్..!!అమరావతి/హైదరాబాద్ : మెగాస్టార్ రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తల పట్ల ఆయన అభిమానులు స్పందించారు.అన్నయ్య అందరివాడుగా ఉండాలంటే సినిమాల్లో ఉండాలని, కొందరి … Read More
0 comments:
Post a Comment