Sunday, March 24, 2019

ఉమ్మడి రాష్ట్రాల్లో రెండు చోట్లా ఓటు హక్కు: 15 లక్షల మంది ఎక్కడ ఓటేస్తారు?

హైదరాబాద్: తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలు ఇప్పుడొక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వారికి ఓటు హక్కు ఉండటమే కారణం. ఎన్నికల నిబంధనల ప్రకారం రెండు చోట్ల ఓటు హక్కు ఉండటం నేరంగా పరిగణిస్తారు. నివసిస్తున్న నియోజకవర్గం పరిధిలో గానీ, స్వస్థలంలో గానీ ఏదైనా ఒక్కచోటే ఓటు హక్కు ఉండాలి. తెలంగాణలో నివసిస్తున్న సుమారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2URBmmz

Related Posts:

0 comments:

Post a Comment