బెంగళూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కాళ్లు మొక్కారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్న కోలార్ జిల్లా శ్రీనివాసపుర తాలుకాలోని గౌనిపల్లిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. గౌనిపల్లిలో ప్రఖ్యాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామి ఆలయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33c0DvR
కర్ణాటక మాజీ స్పీకర్ కాళ్లు మొక్కిన పవన్ కల్యాణ్: ఆయన ఓ జూనియర్ భగత్ సింగ్..!
Related Posts:
సుప్రీం తీర్పు నవభారత నిర్మాణానికి పునాది.. సరికొత్త భారతాన్ని రచిద్దాం.. మోడీరామమందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచింది అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ తీర్పు అనేక సమస్యలకు పరిష్కా… Read More
ఎస్పీజీకి ధన్యవాదాలు తెలిపిన సోనియా గాంధీ... వారి వల్లే సురక్షితంగా ఉన్నామంటూ లేఖగత కొన్ని సంవత్సరాలుగా తమ భద్రత కోసం పాటుపడిన ఎస్పీజీ అధికారులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కృతజ్ఝతలు తెలియజేస్తూ ఆ సంస్థ చీఫ్ అరుణ్ స… Read More
వివాదం ముగిసింది.. ఇక ప్రజల అవసరాలే ప్రధాన ఎజెండాగా భవిష్యత్ ఎన్నికలు : ఉమా భారతీఅయోధ్య వివాదం ముగిసింది. రాజకీయం ముగిసింది. ఇక ప్రజల నిజమైన కష్టాలపై ఎన్నికలు జరుగుతాయి. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలపై పార్టీలు ప్రస్తావించే అవకాశం … Read More
ayodhya verdict:అయోధ్య తీర్పుపై అద్వానీ హర్షం, రథయాత్రతో తెరపైకి మందిర నిర్మాణం..అయోధ్య వివాదాస్పద భూమి రామజన్మభూమికి సుప్రీంకోర్టు ఇవ్వడంపై బీజేపీ అగ్రనేత అద్వానీ హర్షం వ్యక్తం చేశారు. రామజన్మభూమికి వివాదాస్పద 2.77 ఎకరాలు అప్పగించ… Read More
Ayodhya verdict: బాల్ థాక్రే సహా వారినే గుర్తు చేసుకోవాలి: అయోధ్యకు వెళతానంటూ ఉద్ధవ్ముంబై: అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తుది తీర్పుపై శివసేన అధినే ఉద్ధవ్ థాక్రే హర్షం వ్యక్తం చేశారు. అ… Read More
0 comments:
Post a Comment