Saturday, November 9, 2019

ఎస్పీజీకి ధన్యవాదాలు తెలిపిన సోనియా గాంధీ... వారి వల్లే సురక్షితంగా ఉన్నామంటూ లేఖ

గత కొన్ని సంవత్సరాలుగా తమ భద్రత కోసం పాటుపడిన ఎస్పీజీ అధికారులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కృతజ్ఝతలు తెలియజేస్తూ ఆ సంస్థ చీఫ్ అరుణ్ సిన్హాకు లేఖ రాసింది. లేఖలో పలు అంశాలను తెలిపింది. ముఖ్యంగా ఎస్పీజీ అధికారుల అంకితభావం, విచక్షణతో పని చేయడం వల్లే తమ కుటుంబం పూర్తి రక్షణలో ఉందని తెలిపింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32xTS6v

Related Posts:

0 comments:

Post a Comment