గత కొన్ని సంవత్సరాలుగా తమ భద్రత కోసం పాటుపడిన ఎస్పీజీ అధికారులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కృతజ్ఝతలు తెలియజేస్తూ ఆ సంస్థ చీఫ్ అరుణ్ సిన్హాకు లేఖ రాసింది. లేఖలో పలు అంశాలను తెలిపింది. ముఖ్యంగా ఎస్పీజీ అధికారుల అంకితభావం, విచక్షణతో పని చేయడం వల్లే తమ కుటుంబం పూర్తి రక్షణలో ఉందని తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32xTS6v
ఎస్పీజీకి ధన్యవాదాలు తెలిపిన సోనియా గాంధీ... వారి వల్లే సురక్షితంగా ఉన్నామంటూ లేఖ
Related Posts:
బెంగాల్లో సిండికేట్ల రాజ్యం నడుస్తోంది: మమతపై నిప్పులు చెరిగిన ప్రధానిదుర్గాపూర్ : మధ్యతరగతి కుటుంబాల ఆశలపై మమతా సర్కార్ నీళ్లు చల్లుతోందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. దుర్గాపూర్లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ద… Read More
రాష్ట్ర విభజన రాజ్యంగా విరుద్దం : పార్టీలు కలిసి పోరాడాలి : ఉండవల్లితాను నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ఫలప్రదంగా జరిగిందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చా రు. అన్ని పార్టీల నేతలు ఆసక్తితో ఈ సమా… Read More
ప్రతీ ఆటోకు టిడిపి జెండా : థాంక్యూ సీయం సార్ బోర్డులు : ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం..!నల్లటి దుస్తులతో అసెంబ్లీలో దర్శనమిచ్చిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు .. ఈ రోజు ఆటో డ్రైవర్ గా కనిపించారు. ఏపి ప్రభుత్వం తాజాగా ఆటో ల పై లైఫ్ టా… Read More
మోడీ సభలో అపశృతి: తొక్కిసలాటలో పలువురు మహిళలకు, చిన్నారులకు గాయాలులోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాని మోడీ బెంగాల్లో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా ఠాకూర్నగర్ ర్యాలీలో పాల్గొన్నారు… Read More
కొత్త సీబీఐ డైరెక్టరుగా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా నియామకంఢిల్లీ: గత కొద్దిరోజులుగా కొత్త సీబీఐ డైరెక్టర్ నియామకం పై మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త బాస్ను నియమించింది. మధ్యప్రదేశ్ మా… Read More
0 comments:
Post a Comment