బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. గురువారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై చర్చించారు. ఎన్డీఏతో జేడీయూ కూడా స్నేహహస్తం ఇవ్వడాన్ని ఎల్జేపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఒంటరిగా పోటీ చేస్తామని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33pIMnC
ఒంటరిగానే ఎల్జేపీ పోటీ: 143 చోట్ల బరిలోకి, ఆయా చోట్ల పోటీకి దూరంగా బీజేపీ, నితీశ్పై గుర్రు..
Related Posts:
ఇంటికో పోలీసు ఉండరు, వివాదాస్పదమైన మంత్రి తలసాని వ్యాఖ్యలు, నెటిజన్ల సెటైర్లువెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యతో సమాజం అంతా ఉడికిపోతుంటే తెలంగాణ మంత్రులు బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులను పరా… Read More
Priyanka reddy murder: ఆగని ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్, షాద్ నగర్ పీఎస్ గేట్లకు బేడీలుప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య విషయంలో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. నేరస్తులకు శిక్ష వేయడంలో తాత్సారం చేస్తే ఊరుకునేది లేదని అటు ప్రజా సంఘాలు మహ… Read More
బలపరీక్షలో ఉద్దవ్ విజయం: 169 ఎమ్మెల్యేల మద్దతుతో సత్తా చాటిన కూటమి: బీజేపీ సభ్యుల వాకౌట్..!మహారాష్ట్ర అసెంబ్లీ లో జరిగిన విశ్వాస పరీక్షలో ఉద్దవ్ థాక్రే బలం నిరూపించుకున్నారు. కాంగ్రెస్..ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేనకు బల పర… Read More
ప్రియాంక ఇంటి వద్ద ఉద్రిక్తత: మంత్రి సత్యవతి రాథోడ్ను అడ్డగించి, స్థానికుల ఆగ్రహంహైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలాలు వెల్లువెత్తుతున్న… Read More
శంషాబాద్.. సిద్దుల గుట్ట మహిళ శవంపై క్లారిటి ఇచ్చిన పోలీసులుశంషాబాద్ సిద్దుల గుట్ట రోడ్డులోని మైసమ్మ గుడి వద్ద మరో గుర్తు తెలియని మహిళ మంటల్లో ఆహుతి అయిన విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే... ఘటన సమాచారం అందుకు… Read More
0 comments:
Post a Comment