బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. గురువారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై చర్చించారు. ఎన్డీఏతో జేడీయూ కూడా స్నేహహస్తం ఇవ్వడాన్ని ఎల్జేపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఒంటరిగా పోటీ చేస్తామని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33pIMnC
Saturday, October 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment