Saturday, October 3, 2020

ఒంటరిగానే ఎల్జేపీ పోటీ: 143 చోట్ల బరిలోకి, ఆయా చోట్ల పోటీకి దూరంగా బీజేపీ, నితీశ్‌పై గుర్రు..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. గురువారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై చర్చించారు. ఎన్డీఏతో జేడీయూ కూడా స్నేహహస్తం ఇవ్వడాన్ని ఎల్జేపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఒంటరిగా పోటీ చేస్తామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33pIMnC

Related Posts:

0 comments:

Post a Comment