Saturday, October 3, 2020

హాథ్రస్ అత్యాచార ఘటన రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్..? ఏం జరుగుతోంది..?

హాథ్రస్ అత్యాచార ఘటనపై రిపోర్టింగ్ చేయరాదంటూ తొలుత ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో మృతురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు మీడియాకు అనుమతి ఇచ్చింది. అంతకుముందు ఓ జాతీయ ఛానెల్‌కు చెందిన మహిళా జర్నలిస్టుకు సంబంధించిన ఫోన్ ట్యాప్ అయిందనే వార్తలు రావడంతో ఇది వాస్తవమేనని సదరు ఛానెల్ ధృవీకరించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33phMVq

Related Posts:

0 comments:

Post a Comment