Monday, May 13, 2019

రాహుల్ నయా ప్లాన్: పట్టుదక్కితేనే ప్రధాని... మెజార్టీ తగ్గితే మరొకరికి ఛాన్స్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరువిడతల పోలింగ్ ఆదివారంతో ముగిసింది. మరో ఒక్క విడత మాత్రమే పోలింగ్ మిగిలిఉండటంతో ఆయా పార్టీలకు ఇప్పటికే ఒక రకమైన స్పష్టత వచ్చేసింది. బీజేపీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చేలా పరిస్థితి కనిపించడం లేదు. అయినప్పటికీ మిత్రపక్షాల సహకారంతో అధికారం తిరిగి చేపడుతామనే విశ్వాసం కమలనాథుల్లో మెండుగా కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్‌లో మాత్రం పరిస్థితి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vVqKIw

0 comments:

Post a Comment