హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11.30గం.లకు సచివాలయంలోని డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. టెన్త్ ఫలితాలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vVqqJO
మరికాసేపట్లో తెలంగాణ టెన్త్ ఫలితాలు
Related Posts:
జగన్ అవమానించలేదు, నేనే దిగిపోయా.. సిగ్గు శరం లేకుండా మోకరిల్లారు.. ఎల్జీ పాలిమర్స్లో విజయసాయి..స్టెరీన్ గ్యాస్ లీకేజీ షాక్ నుంచి విశాఖపట్నం శివారు గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఒకదిక్కు కేంద్ర సంస్థలు తీవ్రస్థాయి హెచ్చరికలు చేస్తున్నా.… Read More
బాహుబలి ప్యాకేజీకి కేంద్రం సిద్దం..? త్వరలో సీతారామన్ ప్రకటన.. ఎంత ప్రకటించనున్నారో తెలుసా..?కరోనా లాక్ డౌన్ కారణంగా పేద వర్గాలు తీవ్రంగా నష్టపోవడంతో వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1.70లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన స… Read More
క్వారంటైన్ పీరియడ్ ముగించుకున్న వారు ఏమౌతున్నారు? ఎటు వెళ్తున్నారు?భువనేశ్వర్: కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లు లేదా క్వారంటైన్ సమయాన్ని ముగించుకున్న వారు డిశ్చార్జి కావడం సర్వసాధారణం. వారిని చప్పట్లతో అభినందనలను తెలుప… Read More
బాగా పెరిగిన యూట్యూబ్ గిరాకీ ... కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే !!కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద దారుణంగా పడినా యూట్యూబ్ కు మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. కరోనా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం అయిన వాళ్ళు యూట్యూబ్ లో త… Read More
ఔను.. వాళ్లిద్దరూ మెత్తబడ్డారు..!అందుకే దేశంలో కరతాళ నృత్యం చేస్తున్న కరోనా..!!ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ దేశంలో మళ్లీ పంజా విసిరుతోంది. భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని, ఏదేశం స్పందించక … Read More
0 comments:
Post a Comment