వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు . జగన్ అప్పుడే గెలిచేశామనే భ్రమలో ఉన్నారని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న అన్నారు. దేశంలోని అందరు నేరస్తులతో సత్సంబంధాలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు .
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jh1x3L
Monday, May 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment