బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ అనారోగ్యంతో బెంగళూరు నగరంలోని శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డీకే. శివకుమార్ కు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, త్వరగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారని, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందనవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O7SmTe
ఆసుపత్రిలో ట్రబుల్ షూటర్ డీకేశీ, అభిమానులుకు మనవి, అదే ఒత్తిడి, ఆందోళన!
Related Posts:
యూట్యూబ్ పాట మహిళ ప్రాణం తీసిందా, భర్త, పిల్లలు ఏం చేశారు, ఫ్రెండ్ కోసం !బెంగళూరు: యూట్యూబ్ పాటల పిచ్చితో యాప్ లో పాట పోస్టు చెయ్యడానికి ఫ్రెండ్ తనతో కలిసి పాట పాడలేదని మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు గ్రా… Read More
మేడారం జాతర ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంహైదరాబాద్ : మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన బూర్గుల రామకృష్ణరావు భవనంలో జరిగిన సమావే… Read More
ఉన్నత స్థాయి ఉద్యోగాలకు చెక్... వేతనాల్లో భారీ మార్పులకు కంపెనీలు సిద్ధంముంబై: ఆర్థిక వ్యవస్థ తగ్గుముఖం పడుతుండటంతో పై స్థాయి లేదా ఉన్నత ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగిస్తుండటంతో దానికి అనుగుణంగానే … Read More
అమెరికానే టార్గెట్-అరగంటే టైమ్: చైనా క్షిపణుల సామర్థ్యం మామూలుగా లేదుగా!బీజింగ్: తమ దేశాన్ని ఏ శక్తీ కదిలించలేదని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. చైనా 70వ జాతీయ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలను నిర… Read More
టీఆర్ఎస్ ఆర్టీసీని చంపే యత్నం చేస్తుంటే ....బీజేపీ వాటితో పబ్బం గడుపుకుంటుంది : పొన్నం ప్రభాకర్కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టిఆర్ఎస్ పార్టీపై, అలాగే బీజేపీపై మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్… Read More
0 comments:
Post a Comment