Tuesday, November 12, 2019

ఆసుపత్రిలో ట్రబుల్ షూటర్ డీకేశీ, అభిమానులుకు మనవి, అదే ఒత్తిడి, ఆందోళన!

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ అనారోగ్యంతో బెంగళూరు నగరంలోని శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డీకే. శివకుమార్ కు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, త్వరగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారని, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందనవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O7SmTe

Related Posts:

0 comments:

Post a Comment