Monday, September 23, 2019

హుజుర్‌నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం : కేటీఆర్

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో భాగంగా సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో పాల్గోని మాట్లాడారు. నల్గోండ జిల్లాను కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. జిల్లాను అభివృద్ది చేయకపోగా, కాంగ్రెస్ నేతలు జిల్లాను నట్టేట ముంచారని ఆయన దుయ్యబట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mceFwF

Related Posts:

0 comments:

Post a Comment