బెంగళూరు: బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిటోనేటర్ పేలడంతో ఐదు మంది శాస్త్రవేత్తలకు గాయాలైనాయి. డిటోనేటర్ పేలడంతో గాయాలైన ఐదు మంది అధికారులకు చికిత్స చేయిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డిటోనేటర్లు పరిశీలిస్తున్న సమయంలో పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలోని మడివాళలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో శుక్రవారం స్వాధీనం చేసుకున్న 9
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34y8Kn8
బెంగళూరు ఫోరెన్సిక్ ల్యాబ్ డిటోనేటర్ పేలి ఐదు మంది శాస్త్రవేత్తలకు!
Related Posts:
వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా, ఆయన పేరుతో వైసీపీని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రస్తుతం ఏపీకి ముఖ్యమంత్ర… Read More
కరోనావైరస్ సోకినవారికి ఏఏ దేశాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి?కోవిడ్ 19 పాజిటివ్ వచ్చినవారందరికీ నేరుగా 500 పౌండ్లు చెల్లించాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకారం తెలుపలేదు. ఇలాంటి నగదు సహయం అందిస్తే కోవిడ్ … Read More
పవన్ కల్యాణ్కు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బంపర్ ఆఫర్: అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్: జగన్ బొమ్మ చాలుఅమరావతి: ప్రకాశం జిల్లా సింగరపల్లిలోో జనసేన పార్టీ కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గి… Read More
సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటీషన్: జస్టిస్ లావు నాగేశ్వర రావు బెంచ్ కాదిక: చివరి గంటల్లోఅమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి వీలుగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు … Read More
కట్టప్ప కంటే కరడుగట్టిన బానిసగా నిమ్మగడ్డ: సాయిరెడ్డి ఫైర్: డెమోక్రసీ అంటే 'మన' స్వామ్యమాఅమరావతి: తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్ను విడుదల చేసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్… Read More
0 comments:
Post a Comment