Sunday, January 24, 2021

కట్టప్ప కంటే కరడుగట్టిన బానిసగా నిమ్మగడ్డ: సాయిరెడ్డి ఫైర్: డెమోక్రసీ అంటే 'మన' స్వామ్యమా

అమరావతి: తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై విమర్శల దాడి పెరిగింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయనను టార్గెట్‌గా చేసుకుంది. వరుసబెట్టి విమర్శలు, ఆరోపణలను సంధిస్తోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి అనువైన వాతావరణం లేదంటూ ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు యంత్రాంగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/367zNsg

Related Posts:

0 comments:

Post a Comment