లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ బుధ నగర జిల్లా నొయిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పీవీఆర్ సినిమాస్ సంస్థ ఉద్యోగి మృతదేహం ప్రముఖ మల్టీ ప్లెక్స్ భవనం టెర్రస్ పై కనిపించింది. తలకు తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో కనిపించిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OA7IQD
డీఎల్ఎఫ్ మల్టీప్లెక్స్ భవనం టెర్రస్ పై పీవీఆర్ సినిమాస్ ఉద్యోగి మృతదేహం..రక్తపు మడుగులో..!
Related Posts:
టీటీడీకొచ్చే డబ్బులు రాయలసీమవే: వెనకుడుగు వేసేదే లేదు: టీజీ సంచలనం..!!సంచలన వ్యాఖ్యలతో వార్తలో నిలిచే రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మరోసాకి అటువంటి వ్యాఖ్యలే చేసారు. రాయలసీమ హక్కుల కోసం నిరంతరం ప్రస్తావించే టీజీ ఈ సారి క… Read More
రూ.3 లక్షల కోట్ల అప్పు .. కాదు రూ.2 లక్షల కోట్లు .. తెలంగాణ బడ్జెట్పై సభలో ఆసక్తికర చర్చహైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. వివిధ పథకాల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పుచేసిందని మల్లు భట్టి విక్రమార్క … Read More
హస్తకళలకు మంచిరోజులు: దుబాయ్లోలా మెగాషాపింగ్ ఫెస్టివల్స్కు కేంద్రం యోచనన్యూఢిల్లీ: భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా తగ్గుతున్న క్రమంలో తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయనుందో అనే వివరాలను ఆర్థికశాఖ మంత్… Read More
హౌసింగ్ రంగానికి కేంద్రం బూస్ట్ : రూ.10 వేల కోట్లు ప్రకటించిన కేంద్రమంత్రి నిర్మలాన్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యంతో వృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. దేశ స్థూల జాతీయోత్పత్పి 5 శాతానికి చేరిపోవడంతో కేంద్ర… Read More
సీఎం జగన్ ఆగ్రహం..అసంతృప్తి..!! ప్రతిపక్షంలోనే ఎదుర్కొన్నాం..ఇప్పుడు ఏంటి ఇలా....!!ముఖ్యమంత్రి జగన్ కు కోపం వచ్చింది. దేశంలో ఎవరూ చేయని విధంగా ప్రజలకు సంక్షేమం..మేలు చేస్తుంటే మీడియాలో ఎందుకింత వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ప… Read More
0 comments:
Post a Comment