Friday, November 22, 2019

డీఎల్ఎఫ్ మల్టీప్లెక్స్ భవనం టెర్రస్ పై పీవీఆర్ సినిమాస్ ఉద్యోగి మృతదేహం..రక్తపు మడుగులో..!

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ బుధ నగర జిల్లా నొయిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పీవీఆర్ సినిమాస్ సంస్థ ఉద్యోగి మృతదేహం ప్రముఖ మల్టీ ప్లెక్స్ భవనం టెర్రస్ పై కనిపించింది. తలకు తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో కనిపించిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OA7IQD

Related Posts:

0 comments:

Post a Comment