ఆర్టీసీ సమ్మె భవిష్యత్ పరిణామాలపై సీఎం కేసీఆర్ మరోసారి అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం ప్రభుత్వం తరుపు కోర్టుకు సమర్పించిన నివేదికపై న్యాయమూర్తి అగ్రహం వ్యక్తం చేసిన అంశాలపై చర్చించారు. మరోవైపు రేపు మధ్యాహ్నం ఆర్టీసీ సమ్మె ప్రధాన ఎజెండాగా క్యాబినెట్ సమావేశం కొనసాగనుంది. క్యాబినెట్ సమావేశంలో గత 28 రోజులుగా కొనసాగుతున్న సమ్మెపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3353O8s
టీఎస్ఆర్టీసీ సమ్మె , సీఎం కేసీఆర్ మరో సమీక్ష... రేపటి క్యాబినెట్లో తేలనున్న భవితవ్యం
Related Posts:
అనుక్షణం అప్రమత్తం..! త్రివిధ దళాలకు సెలవులు రద్దు చేసిన కేంద్రం..!!ఢిల్లీ/ హైదరాబాద్ : సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. భారత సైన్య అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. త్రివిధ దళాల సైనికుల సెలవులు రద్ధు చేస్త… Read More
దెబ్బకు దెబ్బ .. పుల్వామాకు ప్రతీకారంగానే దాడి అని ఐఏఎఫ్ స్పష్టీకరణఢిల్లీ : పీవోకే, పాకిస్థాన్ భూభాగంలో చేసిన దాడులపై భారత వాయుసేన స్పందించింది. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యల్లో భాగంగానే దాడులు జరిగాయని స్పష్టంచేసిం… Read More
బాలాకోట్..వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కు కంచుకోట: లాడెన్ సొంత పట్టణానికి 50 కిలోమీటర్ల దూరమేశ్రీనగర్: బాలాకోట్.. చుట్టూ ఎత్తయిన కొండలు, పట్టణం మధ్యలో ప్రవహించే పిల్ల కాలువలు, చల్లటి వాతావరణం.. చూడగానే ప్రముఖ పర్యాటక కేంద్రాన్ని తలపించేలా ఉంటు… Read More
దేశవ్యాప్తంగా రోజంతా కరెంట్..! ఏప్రిల్ ఫూల్ కాదు నిజమేఢిల్లీ : దేశమంతటా 24 గంటల కరెంటును సరఫరా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. నిరంతరాయంగా అన్ని రాష్ట్రాల… Read More
వాయుసేన దాడుల్లో మసూద్ అజార్ బావమరిది మృతి .. విదేశాంగ శాఖ స్పష్టీకరణఢిల్లీ : పుల్వామాలో ఉగ్ర దాడికి ప్రతీకారంగానే దాడి చేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు దేశంలో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని సమాచార… Read More
0 comments:
Post a Comment