Friday, November 1, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె , సీఎం కేసీఆర్ మరో సమీక్ష... రేపటి క్యాబినెట్‌లో తేలనున్న భవితవ్యం

ఆర్టీసీ సమ్మె భవిష్యత్ పరిణామాలపై సీఎం కేసీఆర్ మరోసారి అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం ప్రభుత్వం తరుపు కోర్టుకు సమర్పించిన నివేదికపై న్యాయమూర్తి అగ్రహం వ్యక్తం చేసిన అంశాలపై చర్చించారు. మరోవైపు రేపు మధ్యాహ్నం ఆర్టీసీ సమ్మె ప్రధాన ఎజెండాగా క్యాబినెట్ సమావేశం కొనసాగనుంది. క్యాబినెట్ సమావేశంలో గత 28 రోజులుగా కొనసాగుతున్న సమ్మెపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3353O8s

Related Posts:

0 comments:

Post a Comment