Friday, November 1, 2019

పెళ్లింట డీజే చిచ్చు.. డ్యాన్సులొద్దని వరుడు, స్టెప్పులేయాల్సిందేనన్న వధువు.. డిష్యూం.. డిష్యూం...

అవును పెళ్లింట డీజే చిచ్చుపెట్టింది. పచ్చటి తోరణాల మధ్య ఇరుకుటుంబాలు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. రెండు స్టెప్పులులేసే విషయం కాస్త.. ముష్టిఘాతానికి దారితీసింది. సూర్యాపేట జిల్లాలో రెండురోజుల క్రితం జరిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇరు కుటంబాల మధ్య గొడవకు డీజేనే కారణం కావడం విశేషం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగరాయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PCAWAI

Related Posts:

0 comments:

Post a Comment