Sunday, November 24, 2019

మహారాష్ట్ర మహాట్విస్ట్! ఎన్నికలకు ముందే బీజేపీ ప్లాన్-బీ సిద్ధం చేసిందా? అసలేం జరిగిందంటే.?

ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్ర రాజకీయాలు అనేక మార్పులు తిరుగుతున్నాయి. మొదట మిత్రపక్షాలైన బీజేపీ, శివసేన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా అనుకున్నారు. అయితే, ఫలితాల తర్వాత తమకు కూడా రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి పదవి కావాలంటూ శివసేన పట్టుబడట్టింది. దీనికి బీజేపీ ఒప్పుకోలేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sdRwgB

Related Posts:

0 comments:

Post a Comment