హైదరాబాద్: ఎప్పుడూ రోడ్డు మార్గం ద్వారానే అత్యవసరమైన అవయవాల రవాణా ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి జరుగుతుండేది. కానీ, తొలిసారి హైదరాబాద్ మెట్రో రైలును గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఉపయోగించారు. నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిపోయిన నేపథ్యంలో అత్యవసరంగా గుండె తరలింపునకు హైదరాబాద్ మెట్రోను ఎంచుకున్నారు వైద్యులు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tlI4Ti
తొలిసారి ‘గుండె’ను తరలించిన హైదరాబాద్ మెట్రో: ఎల్బీనగర్-జూబ్లీహిల్స్కు 30 నిమిషాల్లోనే
Related Posts:
నిమ్మగడ్డ అరెస్టుకు వైసీపీ డిమాండ్.. జగన్ సర్కారు సుమోటోగా.. కమలవనంలో పచ్చ పుష్పాలన్న అంబటి..‘పార్క్ హయత్ లీక్స్' వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టే విషయమై సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయపోరా… Read More
పార్క్ హయత్ మీటింగ్ పై సుజనా క్లారిటీ- రెండు వేర్వేరు మీటింగ్స్ కలిపేశారంటూ ఆగ్రహం..ఏపీ రాజకీయాల్లో కాకరేపిన హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ భేటీపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. కరోనా కారణంగా పార్క్ హయత్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస… Read More
అతి ప్రమాదకరమైన ఈ 9 హ్యాండ్ శానిటైజర్లు వాడొద్దు: ఎఫ్డీఏ హెచ్చరికవాషింగ్టన్: కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో ఆ వైరస్ నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు ప్రజలంతా ఎక్కువగా శానిటైజర్లను వాడుతున్న విషయం తెలిసిందే. అయ… Read More
వైసీపీ ఎంపీ ప్రాణాలకే రక్షణ లేదు.. ప్రభుత్వ దౌర్జన్యాలు కేంద్ర మంత్రే చెప్పారు : చంద్రబాబు ఫైర్ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ఆగ్ర… Read More
పాకిస్థానీ చేతిలో భారతీయ దంపతుల దారుణ హత్య: నిందితుడి అరెస్ట్షార్జా: దుబాయ్లో భారతీయ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో నిందితుడు ఓ పాకిస్థానీ కావడం గమనార్హం. జూన్ 18న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెల… Read More
0 comments:
Post a Comment