Tuesday, February 2, 2021

తొలిసారి ‘గుండె’ను తరలించిన హైదరాబాద్ మెట్రో: ఎల్బీనగర్-జూబ్లీహిల్స్‌కు 30 నిమిషాల్లోనే

హైదరాబాద్: ఎప్పుడూ రోడ్డు మార్గం ద్వారానే అత్యవసరమైన అవయవాల రవాణా ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి జరుగుతుండేది. కానీ, తొలిసారి హైదరాబాద్ మెట్రో రైలును గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఉపయోగించారు. నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిపోయిన నేపథ్యంలో అత్యవసరంగా గుండె తరలింపునకు హైదరాబాద్ మెట్రోను ఎంచుకున్నారు వైద్యులు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tlI4Ti

Related Posts:

0 comments:

Post a Comment