హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయమై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గానీ, పెద్దలు కే కేశవరావు గానీ, మంత్రులు కేటీ రామారావు, ఇతరులు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి తనను కలిసినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pleLUZ
సుముఖంగా లేరు.. అయినా ప్రయత్నిస్తాం: కేసీఆర్ సహా నేతలపై పవన్ కళ్యాణ్
Related Posts:
పార్టీ టిక్కెట్ల లోల్లి, బీఎస్పీ నాయకులకు చెప్పుల హారం, గాడిద మీద ఊరేగింపు, వైరల్ !జైపూర్: టిక్కెట్ల పంపిణి విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ)కి చెందిన ఇద్దరు జాతీయ స్థాయి నాయకులకు చెప్పులు, షూల హారం వేశా… Read More
రేవంత్ పై కాంగ్రెస్ నేతల ఆగ్రహం .. ప్రగతి భవన్ ముట్టడినే రీజన్తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరిని అ… Read More
విమానంలో వీరంగం: ఈ మందుబాబులు విమానంలో ఏం చేశారో తెలుసా..?విమానాలు గాల్లో ఉండగా అందులోని ప్రయాణికులు ఎన్నో వింత చేష్టలు చేశారనే వార్తలు చదివాం చూశాం. ఓ చైనా ప్రయాణికుడు ఎయిర్ హాస్టెస్ మీద వేడి నీళ్లు విసిరిగ… Read More
వెరైటీ సీన్ : గాల్లో ఎగరాల్సిన విమానం.. బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి..! (VIDEO)చైనా : అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి ఫన్నీగా అనిపించినా.. మరికొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా కనిపిస్తు… Read More
మరో రెండు రోజులు ఆంధ్రా, తెలంగాణాల్లో వర్షాలు...ఇప్పటికే వర్షంతో ముంచెత్తున్న వరణుడు మరో రెండు రోజుల పాటు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. దీంతో రానున్న రెండు రోజులు కూడ ఏపీలో మరియు తెలంగాణ జిల్లాల్లో… Read More
0 comments:
Post a Comment