Tuesday, October 22, 2019

పార్టీ టిక్కెట్ల లోల్లి, బీఎస్పీ నాయకులకు చెప్పుల హారం, గాడిద మీద ఊరేగింపు, వైరల్ !

జైపూర్: టిక్కెట్ల పంపిణి విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ)కి చెందిన ఇద్దరు జాతీయ స్థాయి నాయకులకు చెప్పులు, షూల హారం వేశారు. అంతటితో శాంతించని కార్యకర్తలు ఓ నాయకుడిని పార్టీ కార్యాలయం ముందు నుంచి గాడిద మీదఊరేగించి కసి తీర్చున్న సంఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. బీఎస్పీ నాయకులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P7rViC

Related Posts:

0 comments:

Post a Comment