ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మద్యం షాపుల నిర్వాహణకు పలు నిబంధనలు విధించిన ప్రభుత్వం తాజాగా బార్ అండ్ రెస్టారెంట్లపై దృష్టి సారించింది. నూతన సంవత్సరం నుండి బార్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపోందించాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CoGnvf
బార్లకు కౌంట్డౌన్... జనవరి నుండి తగ్గింపు... సీఎం జగన్ ఆదేశం
Related Posts:
మసూద్ అజార్పై ఐక్యరాజ్యసమితి ఆంక్షల విధింపునకు చైనా గ్రీన్ సిగ్నల్..?పుల్వామా దాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ఆంక్షలు విధించాలని పలు దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిపై ఒత… Read More
దీనంగా దత్తత తీసుకుంటారు..! దారుణమైన దందా చేయిస్తున్నారు దరిద్రులు..!!జగిత్యాల/హైదరాబాద్ : ముక్కుపచ్చలారని అనాథ బాలికలను పెంచుకుంటామంటూ దత్తత తీసుకుంటారు! వారిని తీసుకొచ్చి తమ పిల్లలుగా తప్పుడు పత్రాలు సృష్టిస్తారు. వారి… Read More
జిమ్ చేస్తే జీవం పోయింది..!హైదరాబాద్ : అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే చేసే పని ఏదైనా హద్దు దాటితే అనర్థానికి దారి తీస్తుంది. ఇలాగే ఫిట్నెస్ పెంచుకునేందుకు ఓ యువకుడు… Read More
టిటిడిలో కొత్త ఫైట్: ఛైర్మన్ వర్సెస్ ఈవో ..సెలవులో సింఘాల్ : జేఈవో మాత్రం కదలరు..!తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త వివాదం మొదలైంది. ఇప్పుడు వివాదం ధర్మకర్తల మండలి..ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి. ధర్మకర్తల మండ… Read More
ఇంటర్లో ఫెయిల్ .. ఐఐటీ లో కూడా ఫెయిల్ అవుతానని గన్ తో కాల్చుకుని ఇంటర్ విద్యార్ధి బలిహైదరాబాద్లో నేరెడ్మెట్లో ఇంటర్ విద్యార్ధి అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే కుటుంబ కలహాలతో తండ్రి కుమారుడిని కాల్చి చంపారని తొలుత వార్తలు వచ్చాయి.… Read More
0 comments:
Post a Comment