Thursday, November 7, 2019

బార్‌లకు కౌంట్‌డౌన్... జనవరి నుండి తగ్గింపు... సీఎం జగన్ ఆదేశం

ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మద్యం షాపుల నిర్వాహణకు పలు నిబంధనలు విధించిన ప్రభుత్వం తాజాగా బార్‌ అండ్ రెస్టారెంట్‌లపై దృష్టి సారించింది. నూతన సంవత్సరం నుండి బార్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపోందించాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CoGnvf

Related Posts:

0 comments:

Post a Comment