ఆదిలాబాద్ : మాజీ ఎంపీ, ఆదిలాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ ప్రమాదానికి గురయ్యారు. ఆదిలాబాద్లో రమేశ్ ప్రయాణిస్తోన్న వాహనం చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఆయన తల, ఛాతీ కింది భాగంలో గాయాలయ్యాయి. చికిత్స కోసం రిమ్స్కు తరలించారు. పందిని తప్పించబోయి .. ఎన్నికల ప్రచారం ముగించుకొని ఆదిలాబాద్ నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D6M7ut
Wednesday, April 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment