నాగోల్ : పెళ్లి చేసుకుంటానని చెప్పి, నగలతో ఊడాయించిన ఓ ప్రబుద్ధుడి ఆటను పోలీసులు కట్టించారు. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని మొబైల్ ఆధారంగా పట్టుకొన్నారు. నిందితుడి వద్ద నుంచి నగలు, ఐ ప్యాడ్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D3BsR2
Wednesday, April 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment