ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు పూర్తి చేసుకున్న సంధర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు విమర్శలు చేశారు. ఆరునెలల్లో ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆయన ఆరోపణలు చేశారు. గతంలో ఎప్పుడు కూడ సామాన్య ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వాలను తాను చూడలేదని అన్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే రాష్ట్రానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33BdE1t
ఆరు నెలల్లో అన్ని వైఫల్యాలే... జగన్ పాలనపై చంద్రబాబు నాయుడు ఫైర్
Related Posts:
ఏపీలో స్విగ్గీ ద్వారా కూరగాయల హోం డెలివరీ- సర్కార్ అనుమతి...ఏపీలో లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ కూరగాయల డెలివరీలకు బిగ్ బాస్కెట్ కు మాత్రమే అనుమతులు … Read More
Lockdown Lovers: చిక్కింది చాన్స్, ఏకాంతంలో ప్రేమికులు, అంతలోనే రివర్స్, పాపం పసివాడు !బెంగళూరు/ మైసూరు: ప్రపంచం మొత్తం కరోనా వైరస్ (COVID 19) కష్టాలను ఎదుర్కొంటోంది. భారతదేశంలో కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి లాక్ డౌన్ అమలు చేశారు. అయ… Read More
లాక్డౌన్ మరింత కఠినం, అడ్రస్ ప్రూఫ్స్ వెంటే ఉండాలి: మే 7పై ప్రజలే తేల్చుకోవాలి!హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ మే 7 వరకు పొడిగించిన నేపథ్యంలో దాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి… Read More
కరోనా టెస్టింగ్ కిట్లు.. మంత్రి ఆళ్ల నాని ట్విస్ట్.. కేంద్రం ఎంతకు కొన్నదంటే..?ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిపై బుదరజల్లుతున్నారని వైద్యారోగ్య శాఖ మం… Read More
కరోనా విలయం: మోదీ వీరబాదుడు.. వాటిపైనా పన్నులు.. తలా రూ.7,500 ఇస్తేనే గట్టేక్కేది..లాక్ డౌన్ ఉందికదాని సరుకుల రేట్లు పెంచి, ప్రజల నుంచి అడ్డగోలుగా డబ్బు గుంజితే చర్యలు తప్పవని వ్యాపార, వాణిజ్య సముదాయాలను ప్రభుత్వాలు హెచ్చరించాయి. కాన… Read More
0 comments:
Post a Comment