Monday, April 20, 2020

లాక్‌డౌన్ మరింత కఠినం, అడ్రస్ ప్రూఫ్స్ వెంటే ఉండాలి: మే 7పై ప్రజలే తేల్చుకోవాలి!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ మే 7 వరకు పొడిగించిన నేపథ్యంలో దాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లాక్‌డౌన్ అమలుపై సీనియర్ అధికారులతో సమావేశమై చర్చించామని తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ysoGMv

Related Posts:

0 comments:

Post a Comment