మంత్రి బొత్సా సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కు మళ్లీ ఆయన ఫ్రెండ్ తోడయ్యారన్నారు. ఎన్నికల ముందు ఇంటర్నెల్.. ఇప్పుడు ఎక్సట్రనల్ అంటూ వ్యాఖ్యానించారు. సినిమాల్లో చేసిన యాక్షనంతా రాజకీయాల్లో చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో యాక్షన్ పనికి రాదన్నారు. తనకూ కొన్ని విషయాలు తెలుసంటూ.. తాను ఆ మాట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JSdqf9
నేను ఆ విషయాలు చెబితే తలకాయ ఎక్కడ..:నేనే పుడింగి అనుకోవడం సరికాదు :పవన్ పై బొత్సా కీలక వ్యాఖ్యలు..!
Related Posts:
పాక్ ను షేక్ చేసిన మిరాజ్.. తోకముడిచిన F-16ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకార చర్య కోసం ఎదురుచూస్తున్న భారత సైన్యానికి సరైన అవకాశం దొరికింది. అదనుచూసి పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింద… Read More
బాలాకోట్ దాడిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి మోదీ వివరణ .. వాయుసేనకు కేజ్రీవాల్ సెల్యూట్ఢిల్లీ : పీవోకేలో నక్కిన జైషే మహ్మద్ శిబిరంతో దాడితో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. బుధవారం ఉదయం 3.30 గంటలకు జరిగిన దాడిని ఎయిర్ ఫోర్… Read More
అందువల్లే బాంబులు వేశాం: వైమానిక దాడులపై విదేశాంగ మంత్రిత్వశాఖ వివరణన్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున భారత వైమానిక దళం నిర్వహించిన దాడులపై కేంద్ర ప్రభుత్వ… Read More
మధ్యవర్తిత్వంతో భూ వివాదం పరిష్కరించుకోండి .. అయోధ్య కేసుపై సుప్రీంకోర్టుఢిల్లీ : ఏళ్లుగా సాగుతోన్న అయోధ్య భూ వివాదం మధ్యవర్తిత్వమే పరిష్కరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై నిరోమణి అకారా, రామ్ ల… Read More
ఆ ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అవసరం: ఇదే జరుగుతుంది... ఏపీ ప్రజలకు జనసేనాని సరికొత్త పిలుపుఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కర్నూలు జిల్లా పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన జిల్లా పర్యటనలో అధికార, … Read More
0 comments:
Post a Comment