Monday, December 9, 2019

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న శాస్త్రవేత్తలు, మేధావులు..ఎందుకో తెలుసా?

న్యూఢిల్లీ:వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో పాస్‌ కాగా మరోవైపు పెద్ద ఎత్తున ఈ బిల్లుపై వ్యతిరేకత వస్తోంది. ప్రతిపాదించిన బిల్లులో అతి జాగ్రత్తగా ముస్లింలను తప్పించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేశంలోని శాస్త్రవేత్తలు, ఇతర మేధావులు. పౌరసత్వం మత ప్రాతిపదికన ఇవ్వడం భవిష్యత్తులో అలజడులకు దారి తీసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qyyAZm

0 comments:

Post a Comment