Tuesday, November 5, 2019

అయోధ్యపై తీర్పు: ముస్లిం మత పెద్దలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల కీలక భేటీ..వివాదాస్పద అంశాల జోలికి..!

న్యూఢిల్లీ: అత్యంత సున్నితమైన అయోధ్య భూ వివాదానికి సంబంధించిన కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలో తీర్పు వెలువడించబోతున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా స్వాగతించాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచన ప్రాయంగా ఆదేశాలను జారీ చేసింది. తీర్పు వెలువడిన అనంతరం సోషల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cbmp70

Related Posts:

0 comments:

Post a Comment