Thursday, November 14, 2019

గవర్నర్ల బీజేపీ మౌత్‌పీస్‌లా.. కోషియారి, ధాన్‌కర్ అతిపై దీదీ గుస్సా, సమాంతర ప్రభుత్వాలా..?

రాజ్యాంగబద్ద పదవీలో ఉంటూ అధికార పార్టీలకు మౌత్ పీస్‌గా వ్యవహరించడం సరికాదని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కొందరు గవర్నర్లు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, ఇది సరికాదని దుయ్యబట్టారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి, కోల్‌కతా గవర్నర్ ధాన్‌కర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34YQKSH

Related Posts:

0 comments:

Post a Comment