రాజ్యాంగబద్ద పదవీలో ఉంటూ అధికార పార్టీలకు మౌత్ పీస్గా వ్యవహరించడం సరికాదని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కొందరు గవర్నర్లు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, ఇది సరికాదని దుయ్యబట్టారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారి, కోల్కతా గవర్నర్ ధాన్కర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34YQKSH
గవర్నర్ల బీజేపీ మౌత్పీస్లా.. కోషియారి, ధాన్కర్ అతిపై దీదీ గుస్సా, సమాంతర ప్రభుత్వాలా..?
Related Posts:
సిఆర్పీఎఫ్ జవాన్లపై కశ్మీర్ ముస్లిం పోలీసు కాల్పులు... ? పుకార్లని కొట్టిపారేసిన సీఆర్పిఎఫ్జమ్ము కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 తొలగింపు జరిగి వారం రోజుల గడుస్తున్నా అందరు ఊహించినట్టుగా ఎలాంటీ సంఘటనలు చోటు చేసుకోలేదు. చివరకు బక్రిద్ పండగ కూడ ప్… Read More
నెట్టింట్లో రచ్చ.. అచ్చు ఆయనలాగే ఉన్నా.. ఇతనే మరి..!హైదరాబాద్ : ఫేస్ యాప్స్తో యువత ఉక్కిరిబిక్కిరవుతోంది. తమ ముఖకవలికలు ఎట్లుంటున్నాయో చూసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. అదే క్రమంలో రాజకీయనేతలు, సెలబ్రిటీ… Read More
ఇంటిని దోచెయ్యడానికి 16ఏళ్లుగా ఎదురుచూసిన ఇల్లాలు..!అదను చూసి భర్త పిల్లల్ని కాదని నగదు నగలుతో జంప్అమరావతి/హైదరాబాద్ : పదహారేళ్లుగా కొనసాగిన వారి వైవాహిక బంధం పది తులాల బంగారంతో తునాతునకలైంది. పెళ్లి చేసుకున్న పదమారేళ్లుగా భర్తను ఎప్పుడు మోసం చేసి ఇ… Read More
కశ్మీర్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: భారత్తో చైనా విదేశాంగ మంత్రిబీజింగ్ : జమ్ము కశ్మీర్ను విభజించడం, అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ కడుపు మండి భారత్ను ప్రపంచ దేశాల ముందు దోషిని చేయాలని భావించి… Read More
నాగర్జున సాగర్ విహారంలో విషాదం...లైవ్లో కొట్టుకుపోయిన యువకుడువర్షాలు విపరీతంగా కురవడంతో ప్రకృతి రమణియతను ఆస్వాధించేందడంతో పాటు నీటీ ప్రవాహాల్లో తేలియాడేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా మూడు రోజుల పాటు వరు… Read More
0 comments:
Post a Comment