జనగాం : దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు నిఘా పెంచినా.. సీసీ కెమెరాలతో వెంటాడుతున్నా చోరీలకు మాత్రం కళ్లెం వేయలేకపోతున్నారు. ఒకవైపు చైన్ స్నాచర్లు ఉదయం పూట రెచ్చిపోతుంటే.. మరోవైపు పట్టపగలు జనం సంచరించే సమయంలోనూ దొంగలు యధేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. జనగాం టౌన్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయిన ఘటన స్థానికంగా భయాందోళన రేకెత్తించింది. సాయి నగర్ ప్రాంతంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SiLrs1
తస్మాత్ జాగ్రత్త : రెచ్చిపోతున్న దొంగలు.. జనగాంలో పట్టపగలే చోరీ
Related Posts:
చంద్రబాబు ఉస్కో అన్నప్పుడల్లా స్థానిక నోటిఫికేషన్: తిరుపతి ఉప ఎన్నికే లాస్ట్: ఆ తరువాతఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ష… Read More
ఎన్నికల వరాలు: పశ్చిమబెంగాల్లోనూ కరోనా వ్యాక్సిన్ ఉచితమే: మమతా బెనర్జీకోల్కతా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలపై వరాల వర్షం కురిపిస్తున్… Read More
మహమ్మద్ సిరాజ్: హైదరాబాద్ క్రికెటర్పై ఆస్ట్రేలియాలో మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలువిదేశాల్లో క్రికెట్ ఆడేవారికి కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆస్ట్రేలియాతో సిడ్నీలో టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టులో కొందరికి … Read More
పాకిస్తాన్లో ఒక్కసారిగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.. అంధకారంలోకి ప్రధాన నగరాలుపాకిస్తాన్లో దేశ వ్యాప్తంగా విద్యుత్ కోతల నడుమ నిరసన వ్యక్తం అవుతోంది. కొన్నిచోట్ల నెమ్మదిగా విద్యుత్ సేవలను పునరుద్ధరిస్తున్నారు. అర్ధరాత్రి ఒక్కసార… Read More
టీడీపీ ఎమ్మెల్సీకి కరోనా వైరస్ పాజిటివ్: హోమ్ క్వారంటైన్లో: హెల్త్ ఎలా ఉందంటే?నెల్లూరు: ఏపీలో కరోనా వైరస్ బారిన పడుతోన్న రాజకీయ నేతల జాబితాలో మరొకరు చేరారు. తాజాగా నెల్లూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి … Read More
0 comments:
Post a Comment