హైదరాబాద్: నగరంలోని రెజిమెంటల్బజార్లో భారీ దోపిడీ జరిగింది. ఒక బంగారం దుకాణం నుంచి మరో దుకాణానికి నగదు తీసుకువెళ్తున్న కార్మికుడి కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన దుండగులు.. అతని వద్ద ఉన్న రూ. 30 లక్షలను దోపిడీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CHhif1
భారీ చోరీ: కళ్లల్లో కారం కొట్టి రూ. 30 లక్షలు దోపిడీ, చోరీ చేసిన బైక్లో వచ్చే..
Related Posts:
అసెంబ్లీ సాక్షిగా జగన్ తొలి ఫిరాయింపు టార్గెట్..! ప్రతిపక్షాన్ని చీల్చుకెళ్లిన షరతుల బుల్లెట్..!!అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో ఓడలు బండ్లవుతాయి... బండ్లు ఓడలవుతాయి అంటారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అదే జరిగింది. ఓడలాంటి చంద్రబాబు... బండిగా మారారు.… Read More
జగన్ తగ్గే ప్రసక్తే లేదు..బదులివ్వాల్సిందే: రెండో రోజే అర్దమైపోయింది: సీఎం టార్గెట్ టీడీపీ..!అంతం కాదిది..ఆరంభం. వైసీపీ నేతలు చెబుతున్న డైలాగ్ ఇది. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజే నాటి టీడీపీ ప్రభుత్వ తీరు..చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ మూక… Read More
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే...సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈనేపథ్యంలోనే పార్లమెంట్లో లేవనెత్తాల్స… Read More
ఫరూక్ అబ్దుల్లా వర్సెస్ పండిట్స్ : జ్యేష్టాదేవి దర్శనానికి యత్నం, అడ్డుకున్న పండిట్లు ...శ్రీనగర్ : జ్యేష్ఠాదేవిని దర్శించుకుంటానని సవాల్ చేసిన జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆలయంలోకి వెళ్లేందుకు ప్ర… Read More
ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మార్చేశారు: కొత్త పేరేమిటంటే..?అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పేరు మారిపోయింది. దీనికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్ర… Read More
0 comments:
Post a Comment