హైదరాబాద్: నగరంలోని రెజిమెంటల్బజార్లో భారీ దోపిడీ జరిగింది. ఒక బంగారం దుకాణం నుంచి మరో దుకాణానికి నగదు తీసుకువెళ్తున్న కార్మికుడి కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన దుండగులు.. అతని వద్ద ఉన్న రూ. 30 లక్షలను దోపిడీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CHhif1
భారీ చోరీ: కళ్లల్లో కారం కొట్టి రూ. 30 లక్షలు దోపిడీ, చోరీ చేసిన బైక్లో వచ్చే..
Related Posts:
అరగంట మౌనంగా ఉంటే అన్నీ సాధ్యమే.. ఈ చిట్టా ఏంటో చూడండి...!డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కాకపోతే : విద్యార్థులకు నారాయణ సంస్థల బెదిరింపులుహైదరాబాదు: కరోనావైరస్తో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే అన్ని స్కూళ్లు కాలేజీలు మూతపడ్డాయి. పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థులంతా … Read More
కరోనా: ఇండియాకు అమెరికా భారీ సాయంస్వదేశంలో కరోనా విలయతాండవం చేస్తూ, దాదాపు 10వేల మందిని పొట్టనపెట్టుకున్నప్పటికీ.. అగ్రరాజ్యంగా అమెరికా తన పెద్దమనసు చాటుకుంది. కరోనా మహమ్మారితో పోరాడు… Read More
సారీ సార్... దేశ ద్రోహి అనుకున్నా సరే.. మోదీకి కమల్ హాసన్ ఘాటు లేఖసినీ నటుడు,మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ప్రధాని మోదీకి ఘాటైన లేఖ రాశారు. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో చేసిన తప్పులనే మళ్లీ రిపీట్ చేస్తున్నార… Read More
ఆ డబ్బు మీరెలా పంచుతారు? బాధ్యతగా వ్యవహరించాలి: జగన్ సర్కారుపై చంద్రబాబు ఫైర్హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబా… Read More
0 comments:
Post a Comment