హైదరాబాద్: నగరంలోని రెజిమెంటల్బజార్లో భారీ దోపిడీ జరిగింది. ఒక బంగారం దుకాణం నుంచి మరో దుకాణానికి నగదు తీసుకువెళ్తున్న కార్మికుడి కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన దుండగులు.. అతని వద్ద ఉన్న రూ. 30 లక్షలను దోపిడీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CHhif1
భారీ చోరీ: కళ్లల్లో కారం కొట్టి రూ. 30 లక్షలు దోపిడీ, చోరీ చేసిన బైక్లో వచ్చే..
Related Posts:
కాంగ్రెస్కు ఎస్పీ-బీఎస్పీ చేయి: తమను వద్దనడంపై రాహుల్ గాంధీ స్పందనన్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ (బహుజన సమాజ్ పార్టీ), అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ (సమాజ్వాది పార్టీ) పొత్తుపై ఏఐసీసీ అ… Read More
ఆడపిల్ల పుట్టిందని..! అమ్మే వద్దంటోంది..!నాగర్ కర్నూల్ : ఆడపిల్ల పుట్టిందని ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం పేగుబంధానికి అర్థం లేకుండా చేసింది. రోజులు కూడా నిండని ఆ బిడ్డ తమకొద్దంటూ ఐసీడీఎస్ అధిక… Read More
దృశ్యం సినిమా తరహాలో 22 ఏళ్ల యువతిని చంపిన తండ్రీ కొడుకులు: అసలేం జరిగిందంటే?ఇండోర్: రెండేళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మహిళా కాంగ్రెస్ కార్యకర్త హత్య జరిగింది. ఆ హత్య నుంచి తప్పించుకునేందుకు నిందితులు దృశ్యం సినిమా త… Read More
ఆర్టీసీ బస్సు బీభత్సం.. బ్రేక్స్ ఫెయిల్.. ఫుల్ కండిషన్.. ఏంటీ ట్విస్ట్?హైదరాబాద్ : సికింద్రాబాద్ లో శనివారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వరుసగా వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. అక్కడున్న జనాలకు కొద్దిసే… Read More
బాబూ! దాచిపెట్టేలా ఏం తప్పు చేశావ్?: నరేంద్ర మోడీ, 'బీజేపీకి 300 సీట్లు ఖాయం'న్యూఢిల్లీ: 'నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, రిమెట్ కంట్రోల్ లీడర్స్ నన్ను టార్గెట్ చేశారు. చివరకు అమిత్ భాయ్ (అమిత్ షా)ను జైల… Read More
0 comments:
Post a Comment