వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీఐఐసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పదవి రాకపోవటంతో ఆవేదనతో ఉన్న రోజాకు ఏపీ సీయం జగన్ కీలక పదవి అప్పగించారు. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తామని రోజా ప్రకటించారు. రోజా ప్రమాణ స్వీకారానికి పార్టీ నేతల గైర్హాజరు అవ్వటం వెనుక కారణాల పైన ఇప్పుడు చర్చ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YUyuXQ
రోజా ఒంటరవుతున్నారా: ఏపీఐఐసీ ఛైర్మన్గా బాధ్యతల స్వీకరణ: ఒక్క నేతే హాజరు వెనుక..!
Related Posts:
వైఎస్ వివేకా హత్యలో కొత్తకోణం: గుండెపోటుతో కన్నుమూసినట్లు పుకార్లు పుట్టించింది ఆయనే: పోలీసులుకడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, మాజీ లోక్ సభ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కొత్త కోణం తాజాగా వెలుగు చూసింది. వైఎస్ వివేకా … Read More
వీరుడా వందనం : అమర జవాన్లకు రాష్ట్రపతి నివాళిఢిల్లీ : సరిహద్దులో గస్తీ కాస్తూ, విధి నిర్వహణలో ఆసువులు బాసిన అమర జవాన్లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం పాటుపడుతోన్న… Read More
నారా రోహిత్ జోస్యం .. జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారటకొన్ని గంటలే ప్రచారానికి సమయం ఉన్న నేపధ్యంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈసారి విజయం సాధించటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న… Read More
బీజేపీ కాన్యాయ్ పై మావోయిస్టుల బాంబుదాడి. ఎమ్మెల్యే సహ ఐదుగురు పోలీసుల మృతి.రాయ్పూర్ : మరో 36 గంటల్లో తొలివిడత పోలింగ్ జరుగుతోండగా ... అదనుచూసి మావోయిస్టులు రెచ్చిపోయారు. ఛత్తీస్ఘడ్లో బీజేపీ నేతల కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ బాం… Read More
ఉన్నత విద్యలో తెలంగాణ భేష్ ఓవరాల్ ర్యాంకింగ్లో హెచ్సీయూకి 11 ప్లేస్ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉత్తమ విద్యాసంస్థల్లో తెలంగాణకు ర్యాంకుల పంట పడింది. జాతీయస్థాయిలో మంచి ర్యాంకులు సంపాదించాయి. రాష్ట్రంలో ఉన్న సెంట్రల్, స్టేట్… Read More
0 comments:
Post a Comment