మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించి ఒక్కరోజు పూర్తయిందో లేదో కేంద్రం స్పందించింది. రాష్ట్రంలో ప్రతిష్టంభన తొలగించుకోవాలనే పార్టీలు తగిన మెజార్టీతో గవర్నర్ను కలువాలని కోరాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కావాల్సిన మెజార్టీ సభ్యుల మద్దతు పత్రాలతో గవర్నర్ భగత్సింగ్ కోషియారిని కలువాలని అమిత్ షా కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QbpFaR
మెజార్టీ ఉంటే గవర్నర్ను కలవండి, పార్టీలకు అమిత్ షా పిలుపు, రాష్ట్రపతి పాలన విధించిన మరునాడే..
Related Posts:
చింతమడకకు 200 కోట్లా.. రాష్ట్రానికి సీఎం కాదా.. కేసీఆర్పై డీకే అరుణ ఫైర్హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సొంతూరికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయడం వివాదస్పదంగా మారుతోంది. ఇటీవల చింతమడక గ్రామానికి వెళ్లిన కేసీఆర్ వరాల జల్లు కురిపిం… Read More
ఏపీ బీజేపీకి సినీ గ్లామర్: కాషాయ కండువా కప్పుకొన్న నటి: రోజాపై కామెంట్స్!తిరుపతి: భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ ఎట్టకేలకు సినీ గ్లామర్ను అద్దుకుంది. తెలుగుతో పాటు దక్షిణాదిన అన్ని భాషల సినిమాల్లో నటించిన ప్రియా ర… Read More
యడ్డీకి...సీఎం లైన్ క్లియర్ కాలేదా... ఢిల్లీ పిలుపు కోసం ఎదురు చూస్తున్న యడ్యూరప్ప...కర్ణాటక సీఎం అభ్యర్ధిగా బీజేపీ సీనియర్ నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బీఎస్ యడ్యూరప్పకు ఇంకా లైన్ క్లియర్ కాలేదా... సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన 4… Read More
చంద్రయాన్ 2 ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..? చంద్రుడిపైకి చేరేది ఆ తేదీనే..!భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో రెండు రోజుల క్రితం చంద్రయాన్ -2ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఇది ఒక ఎత్తయితే ఇస్రో శాస్త్రవేత్తలకు అసలైన సవాళ్… Read More
వైసీపీ రాజకీయ ఉగ్రవాదుల పార్టీ ! ఏపి సీఎం జగన్ చిన్న నాటి స్నేహితుడి ఘాటు వ్యాఖ్యలు !!అమరావతి/హైదరాబాద్ : ఆరోపణలు-ప్రత్యారోపణలు, ఎత్తులు- పైఎత్తులతో ఏపి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అంతే కాకుండా అదికార పార్టీపై విమర్శలకు పదునుపెడుతున్నార… Read More
0 comments:
Post a Comment