హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సొంతూరికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయడం వివాదస్పదంగా మారుతోంది. ఇటీవల చింతమడక గ్రామానికి వెళ్లిన కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆ గ్రామాన్ని బంగారు తునకలా మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ క్రమంలో విపక్ష నేతలు కేసీఆర్పై మాటల యుద్దానికి దిగుతున్నారు. బీజేపీ నేత డీకే అరుణ మరో అడుగు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5VqUo
Wednesday, July 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment